Sunday, December 24, 2017
Wednesday, December 20, 2017
Tuesday, October 10, 2017
ఒక రైతు తన పొలంలో పని చే
[20:32, 10/4/2017] +91 72072 53159: ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి,
వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి "HELP, HELP" అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు..
తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు,
ఎవరు బాబు మీరు?? ఎవరు కావాలి?? అని అడుగుతాడు రైతు.
"నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి" అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు,
అప్పుడు రైతు "క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం, " అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు.
ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు,
ఈ అబ్బాయి నీ కొడుకా?? ఏం చదువుతున్నాడు?? అని అడుగుతాడు పెద్దమనిషి.
"అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు" అంటాడు రైతు.
"అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు" అంటాడు.
ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.
పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు,
కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది,
డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు.
ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా??
పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త
"Alexander Fleming"..!!!
ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా??
బ్రిటీష్ ప్రధాన మంత్రి
" Winston Churchil"
అందుకే అంటారు
" పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది" అని.!!
Share this if u like ...
Help others God will help you...
Finally Justice & Dharma will lead Univers.
[20:40, 10/4/2017] Penction Kameswsrarao: 👍
👍
🙏
[20:42, 10/4/2017] Ravi Prakaash:
వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి "HELP, HELP" అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు..
తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు,
ఎవరు బాబు మీరు?? ఎవరు కావాలి?? అని అడుగుతాడు రైతు.
"నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి" అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు,
అప్పుడు రైతు "క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం, " అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు.
ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు,
ఈ అబ్బాయి నీ కొడుకా?? ఏం చదువుతున్నాడు?? అని అడుగుతాడు పెద్దమనిషి.
"అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు" అంటాడు రైతు.
"అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు" అంటాడు.
ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.
పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు,
కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది,
డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు.
ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా??
పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త
"Alexander Fleming"..!!!
ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా??
బ్రిటీష్ ప్రధాన మంత్రి
" Winston Churchil"
అందుకే అంటారు
" పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది" అని.!!
Share this if u like ...
Help others God will help you...
Finally Justice & Dharma will lead Univers.
[20:40, 10/4/2017] Penction Kameswsrarao: 👍
👍
🙏
[20:42, 10/4/2017] Ravi Prakaash:
Sunday, September 3, 2017
Kalyanasundaram
Kalyanasundaram honoured by US Govt. I feel equally ashamed that India Govt has conferred 'Bharat Ratna' on Sachin Tendulkar, who seeks and gets exemption of customs duty on a 'Ferrari' which he got free, who reportedly earns crores of rupees(in hundreds) every year.
Mr.Kalayanasundaram worked as a Librarian for 30 years. Every month in his 30 year experience (service), he donated his entire salary to help the needy. He worked as a server in a hotel to meet his needs. He donated even his pension amount of about ten lakh rupees to the needy.
.
He is the first person in the world to spend the entire earnings for a social cause. In recognition to his service, the American government honoured him with the ‘Man of the Millennium’ award. He received a sum of Rs 30 crores as part of this award which he distributed entirely for the needy as usual.
Moved by his passion to help others, Super Star Rajinikanth adopted him as his father. He still stays as a bachelor and dedicated his entire life for serving the society.
.
All our Politicians, Film stars, Business magnets, cricketers Press and we all Indians should be PROUD and also should be ashamed of ourselves. American Government has honored him but we Indians even don't know that such a personality exist amongst us.
.
Atleast have the courtesy to pass this on and on till the whole world comes to know about this Great Good Samaritan.
Hat's off Kalayanasundaram.. We Indians are extremely proud of you and proudly say "THIS HAPPENS ONLY IN INDIA".
.
http://www.viralindiandiary.com/the-man-of-the-millennium-palam-kalyanasundaram/
Mr.Kalayanasundaram worked as a Librarian for 30 years. Every month in his 30 year experience (service), he donated his entire salary to help the needy. He worked as a server in a hotel to meet his needs. He donated even his pension amount of about ten lakh rupees to the needy.
.
He is the first person in the world to spend the entire earnings for a social cause. In recognition to his service, the American government honoured him with the ‘Man of the Millennium’ award. He received a sum of Rs 30 crores as part of this award which he distributed entirely for the needy as usual.
Moved by his passion to help others, Super Star Rajinikanth adopted him as his father. He still stays as a bachelor and dedicated his entire life for serving the society.
.
All our Politicians, Film stars, Business magnets, cricketers Press and we all Indians should be PROUD and also should be ashamed of ourselves. American Government has honored him but we Indians even don't know that such a personality exist amongst us.
.
Atleast have the courtesy to pass this on and on till the whole world comes to know about this Great Good Samaritan.
Hat's off Kalayanasundaram.. We Indians are extremely proud of you and proudly say "THIS HAPPENS ONLY IN INDIA".
.
http://www.viralindiandiary.com/the-man-of-the-millennium-palam-kalyanasundaram/
ధర్మో రక్షతి రక్షితః-story
ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు భార్య చెప్పింది.
"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."
ఇంటి యజమానిపరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.
ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు" అన్నాడాయన.
ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు.
"మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు.
చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది.
ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.
ఊరి పొలిమేర దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.
అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.
"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను." అన్నాడు కలిపురుషుడు.
...ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే...
II ధర్మో రక్షతి రక్షితః II
"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."
ఇంటి యజమానిపరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.
ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
"యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు" అన్నాడాయన.
ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు.
"మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు.
చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది.
ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.
ఊరి పొలిమేర దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.
అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.
"ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను." అన్నాడు కలిపురుషుడు.
...ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే...
II ధర్మో రక్షతి రక్షితః II
Saturday, August 5, 2017
GK
🔲GK
వర్డ్ ఫుల్ ఫార్మ్
1.e-mail ఎలక్ట్రానిక్ మెయిల్
2.WWW వరల్డ్ వైడ్ వెబ్
3.HTML హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్
4.HTTP హైపర్ టెక్ట్స్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్
5.URL యూనిఫారం రీసోర్స్ లోకేటర్
6.FTP ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్
7.AI ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్
8.e-commerce ఎలక్ట్రానిక్ కామర్స్
9.e-business ఎలక్ట్రానిక్ బిజినెస్
10.e-money ఎలక్ట్రానిక్ మనీ
11.Internet ఇంటర్నేషనల్ నెట్ వర్క్
12.ERNET ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్ వర్క్
13.DVD డిజిటల్ వర్సటైల్ డిస్క్
14.BPO బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్
15.KPO నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్
16.ALGOL ఆల్గరిదమిక్ లాంగ్వేజ్
17.CDN కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్
18.LAN లోకల్ ఏరియా నెట్ వర్క్
19.SWAN స్టేట్ వైడ్ ఏరియా నెట్ వర్క్
20.WLL వైర్ లెస్ లోకల్ లూప్
21.WLAN వైర్ లెస్ లోకల్ ఏరియా నెట్ వర్క్
22.XML ఎక్స్ టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్
23.LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే
24.Wi-Fi వైర్ లెస్ ఫిడలిటి
25.DTH డైరెక్ట్-టు-హోమ్
26.CDMA కోడ్ డివిజన్ మల్టిబుల్ యాక్సెస్
వర్డ్ ఫుల్ ఫార్మ్
1.e-mail ఎలక్ట్రానిక్ మెయిల్
2.WWW వరల్డ్ వైడ్ వెబ్
3.HTML హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్
4.HTTP హైపర్ టెక్ట్స్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్
5.URL యూనిఫారం రీసోర్స్ లోకేటర్
6.FTP ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రోటోకాల్
7.AI ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్
8.e-commerce ఎలక్ట్రానిక్ కామర్స్
9.e-business ఎలక్ట్రానిక్ బిజినెస్
10.e-money ఎలక్ట్రానిక్ మనీ
11.Internet ఇంటర్నేషనల్ నెట్ వర్క్
12.ERNET ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్ వర్క్
13.DVD డిజిటల్ వర్సటైల్ డిస్క్
14.BPO బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్
15.KPO నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్
16.ALGOL ఆల్గరిదమిక్ లాంగ్వేజ్
17.CDN కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్
18.LAN లోకల్ ఏరియా నెట్ వర్క్
19.SWAN స్టేట్ వైడ్ ఏరియా నెట్ వర్క్
20.WLL వైర్ లెస్ లోకల్ లూప్
21.WLAN వైర్ లెస్ లోకల్ ఏరియా నెట్ వర్క్
22.XML ఎక్స్ టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్
23.LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే
24.Wi-Fi వైర్ లెస్ ఫిడలిటి
25.DTH డైరెక్ట్-టు-హోమ్
26.CDMA కోడ్ డివిజన్ మల్టిబుల్ యాక్సెస్
మహాభారతం" నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు
"మహాభారతం" నుండి
నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు
1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.
2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.
3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.
4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.
5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.
6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు
7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.
8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.
10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.
11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అ… Read more
నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు
1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.
2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.
3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.
4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.
5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.
6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు
7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.
8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.
10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.
11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అ… Read more
భక్తి తత్వం- ప్రత్యక్షానుభూతి
[8:53 PM, 8/5/2017] Mahendra Vada: భక్తి- ప్రత్యక్షానుభూతి(1):భక్తిని గురించి మాట్లాడదాం. కొద్ది కాలం కింద బృందావనంలో ఒక గొప్ప సాధకురాలు వుండేదిట. ఇప్పటికి ఆ తపస్విని ఇంటిని సాధకులు పుణ్యక్షేత్రంలా దర్శిస్తూ వుంటారు. ఆమె రాధాకృష్ణులని చిన్నపిల్లలుగా, నిజమైన బిడ్డలుగా భావిస్తూ పూజిస్తుండేది. వాళ్ళకి పాలుపెరుగులు పెట్టడం, స్నానం చేయించడం ఇలా ఎన్నో! ఇవన్నీ ఏదో విగ్రహాలకు చేయిస్తున్నట్టు కాక నిజంగా రాధా కృష్ణులు వున్నట్టు, వారికి అన్నం ముద్దలు పెడుతున్నట్టు ప్రవర్తిస్తుండేది. మొదట్లో ఇదంతా భ్రమ, మతిభ్రమ అని భావించారు చుట్టు పక్కల వాళ్ళు. చిత్రమేమిటంటే కొంత కాలానికి ఆమె రాధకి, కృష్ణుడికి అని పెట్టే లడ్డూలు, వెన్నముద్దలు అందరి ఎదురుగానే మాయమవడం మొదలు పెట్టాయి. దాంతో అందరికి అర్ధమైంది, నిజంగానే ఆమె చిన్న పిల్లలుగా రాధా కృష్ణులని అక్కడ దర్శిస్తోందని. అతి సూక్ష్మంగా ఆ నారాయణున్ని చిన్న పిల్లవానిగా చూస్తూ, పరాత్పర దివ్యస్వరూపమైన రాధాదేవిని బాలికగా దర్శిస్తూ నిజంగానే వారి సాన్నిధ్యంలో ధన్యురాలవుతుండేదిట. అయితే ఈ కధ ఇక్కడితో అయిపోలేదు. ఓ చిన్న సంఘటన జరిగింది - ఆమె భక్తికి పరీక్షో, భగవత్ తత్వాన్ని అర్ధం చేసుకోవాలనుకునే వారికి జవాబో! అనుకోకుండా పిల్లి వచ్చింది. చిన్నవాడైన కృష్ణుడు "అమ్మా! పిల్లి వచ్చిందే భయం! " అంటూ వచ్చాడు. ఏదో ధ్యాసలో వున్న ఆమె అందిట, "నువ్వు విశ్వరూపుడవి, నారాయణుడవి నీకు భయమేంటిరా! " అని. అంతే కృష్ణుడు, రాధా ఇద్దరూ మాయమై పోయారు. ఎంత వెతికినా కనిపించలేదు, ఎంత పిలిచినా రాలేదు.
[8:53 PM, 8/5/2017] Mahendra Vada: భక్తి తత్వం- ప్రత్యక్షానుభూతి(2): అలా ఆమె చింతిస్తుండగా కొంతకాలానికి చైతన్య మహా ప్రభువుల దర్శనమైందిట. ఆయన చెప్పారు, "అమ్మా! భగవంతుడిని నువ్వు చిన్ని వాడుగా భావించి, ప్రేమించి భక్తితో ఆహ్వానించావు. అలా చేసినన్నాళ్ళూ రాధాకృష్ణులు కూడా చిన్ని వారుగా హాయిగా దర్శనమిచ్చారు. ఎప్పుడైతే వారిని విశ్వరూపులుగా, పరాత్పర శక్తిగా దర్శించాలన్న తలంపు కలిగిందో, నీ లక్ష్యంతో పాటు భగవత్ స్వరూపంకూడా అంతుపట్టనంత పెద్దదిగా మారింది. సాధనలో, భక్తి మార్గంలో ఎంత సాధారణమైన, అనన్యమైన భక్తి వుంటే అంత త్వరగా సాక్షాత్కారం లభ్యమవుతుంది" . ఈ మాటలు విని ఆమె తన సాధనతో మళ్ళీ శ్రీ కృష్ణ సాక్షాత్కారాన్ని పొందిందిట. ఇదే ప్రహ్లాదుడి భక్తిలోనూ, కన్నప్ప భక్తిలోనూ కూడా వున్న రహస్యం అనిపిస్తుంది.
అతీతమైన పరబ్రహ్మ తత్వాన్ని ఎలా భావిస్తే అలా దర్శనమవుతుంది. నారద భక్తి సూత్రములు ప్రేమ దర్శనమును గురించి చెప్పాయి. ప్రార్ధనకు పైమెట్టు మంత్ర సాధన, మంత్ర సాధనకు పై మెట్టు ధ్యానము, ధ్యానమునకు పైమెట్టు భావ నిర్మితమైన తాదాత్మ్యం అని ప్రేమోపాసకుల నమ్మకము. నారద భక్తి సూత్రాలు ఇలా మొదలవుతున్నాయి. సా త్వస్మిన్ పరమప్రేమరూపా అమృత స్వరూపా చ యల్లబ్ద్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి అంటే భక్తి అనేది భగవానుని యందు పరమ ప్రేమ స్వరూపమైనది, అది అమృతమయమైనది, ఇది పొందిన మానవుడు సిద్ధపురుషుడగును, అమరుడగును, తృప్తుడగును అని అర్ధము.
[8:53 PM, 8/5/2017] Mahendra Vada: భక్తి తత్వం- ప్రత్యక్షానుభూతి(2): అలా ఆమె చింతిస్తుండగా కొంతకాలానికి చైతన్య మహా ప్రభువుల దర్శనమైందిట. ఆయన చెప్పారు, "అమ్మా! భగవంతుడిని నువ్వు చిన్ని వాడుగా భావించి, ప్రేమించి భక్తితో ఆహ్వానించావు. అలా చేసినన్నాళ్ళూ రాధాకృష్ణులు కూడా చిన్ని వారుగా హాయిగా దర్శనమిచ్చారు. ఎప్పుడైతే వారిని విశ్వరూపులుగా, పరాత్పర శక్తిగా దర్శించాలన్న తలంపు కలిగిందో, నీ లక్ష్యంతో పాటు భగవత్ స్వరూపంకూడా అంతుపట్టనంత పెద్దదిగా మారింది. సాధనలో, భక్తి మార్గంలో ఎంత సాధారణమైన, అనన్యమైన భక్తి వుంటే అంత త్వరగా సాక్షాత్కారం లభ్యమవుతుంది" . ఈ మాటలు విని ఆమె తన సాధనతో మళ్ళీ శ్రీ కృష్ణ సాక్షాత్కారాన్ని పొందిందిట. ఇదే ప్రహ్లాదుడి భక్తిలోనూ, కన్నప్ప భక్తిలోనూ కూడా వున్న రహస్యం అనిపిస్తుంది.
అతీతమైన పరబ్రహ్మ తత్వాన్ని ఎలా భావిస్తే అలా దర్శనమవుతుంది. నారద భక్తి సూత్రములు ప్రేమ దర్శనమును గురించి చెప్పాయి. ప్రార్ధనకు పైమెట్టు మంత్ర సాధన, మంత్ర సాధనకు పై మెట్టు ధ్యానము, ధ్యానమునకు పైమెట్టు భావ నిర్మితమైన తాదాత్మ్యం అని ప్రేమోపాసకుల నమ్మకము. నారద భక్తి సూత్రాలు ఇలా మొదలవుతున్నాయి. సా త్వస్మిన్ పరమప్రేమరూపా అమృత స్వరూపా చ యల్లబ్ద్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి అంటే భక్తి అనేది భగవానుని యందు పరమ ప్రేమ స్వరూపమైనది, అది అమృతమయమైనది, ఇది పొందిన మానవుడు సిద్ధపురుషుడగును, అమరుడగును, తృప్తుడగును అని అర్ధము.
Friday, July 14, 2017
idea Value added services Deactivation.
If you want to de-activate VAS of IDEA
Send a S.M.S -STOP to 54300
Then they will show howmany VAS are there on you Phone
Type 1 and Send
After 30min.. Again repeat the same process.
Type 1 Etc.
De-activaion will be done.
Dont worry.
Send a S.M.S -STOP to 54300
Then they will show howmany VAS are there on you Phone
Type 1 and Send
After 30min.. Again repeat the same process.
Type 1 Etc.
De-activaion will be done.
Dont worry.
Sunday, July 2, 2017
మన విద్యా వ్యవస్థ-తీరు తెన్నులు
మన విద్యా
వ్యవస్థ-తీరు తెన్నులు
- బాల్యం లో –తెలుగులో
బోధన
- బట్టీయం
- వృత్తివిద్యాకోర్సుల
సక్రమంగా నిర్వహించక పోవటం
- detenstion
విధానం లేకపోవటం.
- ప్రభుత్వ
పాటశాలలో సౌకర్యముల లేమి
- అధ్యాపకులలో
రాజేకయాలు- ఆధిపత్య పోరు
- విద్యార్థులపై
తలితండ్రుల గారాబం
- పిల్లల పై
మీడియా ప్రభావం
- నిర్బంధ
వ్యాయామవిద్య లేకపోవటం కావటంతో
- నాణ్యత లేని
వృత్తి విద్యాకోర్సులు
- పోరుగుదేశాలకు
వలస.
బాల్యం లో
తెలుగులో విద్యాబోధన వల్ల పిల్లలు పాట్యంసాలను చక్కగా అర్థం చేసుకోగలరు. ఇంట్లో
మాట్లడే భాష ,స్కూల్ లో బోధించే భాష- ఒకేటే కావటమే దీనికి కారణం. అలా, కాకుండా తను
మాట్లాడే భాష ఒకటి , భోధన భాష వేరేగా ఉంటే,
ప్రతి పదాన్ని ,తనకు తెలిసిన భాష లో తెలుసుకొని ,ఆపై భోధనా భాషా కు అలవాటు పడాలి.
దీని వల్ల ,విద్యార్ధి పై చాలా చిన్న వయస్సులోనే ,చదువు గురుంచి ఒత్తిడి
మొదలవుతుంది.
కేవలమ్ బట్టీయం
వేయించటం వల్ల –ఉపయోగం వుండదు. పాట్యంసము లోని భావాన్ని అర్థం చేసుకోవటం వల్ల
మాత్రమే వారికి విజ్ఞానము వస్తుంది. కాని, మరి మన విద్యాబోధన లో ఆ అవకాసం ఎంతవరకు
ఉన్నది? అలాగే, చదువు చెప్పే ఉపాధ్యాయులకు
ఉన్న విద్యా ప్రమాణాలు ఏమరకు ఉన్నాయి అనేది ఆలోచించ వలసిన విషయం!
చదువుతూనే ఉపాధి
పొందాలి, అన్న ఉద్దేశ్యం తో ఏర్పాటు చేసిన వృత్తి విద్యాకోర్సులు ,సరైన instuctor
లేక ,తగు పరికరాలు లేక ఈ లక్యం ఎలా నీరు గారి పోతోందో చూస్తూనే వున్నాము!
నిర్బంధ ఉత్తీర్ణత అనేది –మనము ఆసలు ఒప్పుకోము.
కేవలం హాజరు వుంటే చాలు పై తరగతి కి పంపే విధానం కే మన ఓట్. కాదని మనలో ఎంత మంది
గలరు.? ఇదివరకు S.S.L.C లో ఉత్తీర్ణత సాధిస్తే ఎంతో చక్కని విద్యాప్రమాణాలు
కలిగిఉండే వారు, మరి ఇప్పుడో?
మన చూపు ఎంత సేపు
ప్రైవేటు స్కూల్స్ వైపే , ప్రభుత్వ స్కూల్స్ వైపు చూడం. కారణం – సరియైన బోధన
ప్రమాణాలు ఉంటాయో, లేదో ,సరైన టీచర్స్ ఉంటారో, లేరో అన్న భయం. కాని విద్యా కమిటీ ల
ద్వార మనము మాట్లాడుకొని ,సమస్యలు పరిష్కరించుకోవాలి అని అనుకోము!
దురదృష్టం ఏమంటే- చదువు చెప్పే
మాస్టర్ల పై రాజకీయ నాయకుల ప్రభావం ఉంటోంది. ఇది వరకు ,ఏ రాజకీయాలైనా
స్కూల్స్ కి చేరేవి కావు. టీచర్స్ బదిలీలు ,పోస్టింగ్స్
ప్రతిదీ రాజకీయం అయిపొయింది .ఆ ప్రభావముతో టీచర్స్ లో కూడాగ్రూప్స్ కట్టడం
జరుగుతోంది. ఇది ,తిరిగి విద్యార్థుల పై ఆ
ప్రభావం పడుతోంది.
ఇదివరకు మాస్టారు-
విద్యార్ధి పై క్రమ శిక్షణలో భాగంగా ఒక దెబ్బ వేస్తె –కుర్రాడు ఏదో తప్పు చేసి
ఉంటాడు అని భావించే వారు తల్లి దండ్రులు . మరి ఇప్పుడో
....... ఇందుకు , ఇప్పుడు
కేవలం ఒకరు లేక ఇద్దరు సంతానమే వుండటం కూడా కారణం... దాంతో వచ్చిన గారం.
పిల్లలపై మీడియా
ప్రభావం ఎంతో .. ఉంటోంది. అందుబాట్లో.. స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ అందుబాటులోఉండటం
తో , మంచి కి చెడుకి తేడా తెలియం లేదు.
చెప్పే పెద్దవాళ్ళు లేరు. దీనికి
తోడు తల్లిదండులు ఇద్దరు ఉద్యోగస్తులు కావటం తో ,పిల్లపై శ్రద్ద కూడా తగ్గుతోంది.
ఎన్ని ప్రభుత్వాలు
మారినా ,వ్యాయామవిద్య ను నిర్బంధం చేయటం
లేదు . ఫలితముగా , పిల్లలు శారీరకముగా వ్యాయామమ్ లేకుండా ,కేవలం వీడియో
గేమ్స్ కే పరిమితం అయి పోతున్నారు.
చదువుతూనే ,సంపాదన
అనేది లక్యం గా వున్న వృత్తి విద్యా కోర్సులు- ఆచారణ లో అంతంత మాత్రమే గానే
ఉన్నాయి . సరైన పరికరములు ,అధ్యాపకులు లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.
ఇన్ని కష్టనష్టాలతో ,విద్యాభ్యాసం చేసిన విద్యార్థి
- తన ఉద్యోగ జీవితమును ఇలాంటి వాతావరణం లో గడపటానికి ఇష్టపడక , తన మేధస్సుతో
విదేశాలకు ఎగిరి పోతున్నారు.
ఇప్పటికైనా
,ప్రభుత్వాలు,తల్లి తండ్రులు,కలిసి పై సమస్యలకు పరిష్కారము కనుక్కోంటే మంచిది .
Saturday, May 20, 2017
ప్రభుత్వ రంగ సంస్థ లో ఉద్యోగాల తీరు
ప్రభుత్వ
రంగ సంస్థ లో ఉద్యోగాల తీరు
మనం చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రావటం అదృష్టం. చదివిన చదువొకటి
,చేస్తున్న వుద్యోగం ఒకటైతే బాధాకరం. చేస్తున్న మాత్రమే జీతం మాత్రమే వచ్చి,పని
తీరు కు ప్రశంస లేక పొతే నిరాశగా ఉంటుంది. ప్రశంస అనేది మాటలల్లోనో, నగదు రూపేనో,
బహుమతి రూపముగానూ కావచ్చు. అది ఆమె /అతని పనితీరు మరింత మెరుగు పరుస్తుంది. ప్రశంస
లందుకొనే ఉద్యోగం అంటే ఏ మేనేజర్/ ఇంజనీర్ లాంటివే కానక్కరలేదు. అటెండర్,తోటమాలిలాంటి
క్రింది స్థాయిలో కూడా వార్కి కూడా ఎంతో అవసరం.
మరొక రకం ఉద్యోగాలు వుంటాయి – జీతం ఇస్తారు, అన్ని అలవెన్స్
లు ఇస్తారు కాని పని చేయక పోనే ఊరుకుంటారు. ఇలాంటివి ప్రభుత్వ రంగ సంస్థల లో బాగా
కనిపిస్తుంది. ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుందో చూడండి.
మనం పని చేసే సంస్థ లో మన పై అధికారి, మన కంటే తక్కువ
తెలివితేటలు,నిర్ణయసామా ర్థం లేకపోవటం ,ఉద్యోగానియమాలు సరిగా తెలియక పోవటం, వంటి
లక్షణాలు కలిగివుంటే, క్రింది స్టయి వారి పై తరచూ ఆధార పడటం వంటివి ,ఆ అధికారి
క్రింద పనిచేసేవార్కి బాగానే ఉంటుంది. ఇలాంటివి, ఎక్కువగా దొడ్డి దారి లో అంటే
కారుణ్య నియమాకాలలో, కాంటాక్ట్ లేబౌర్ గా చేసి పర్నినేంట్ అయైనవారిలోనో చూడవచ్చు.
అందరూ ఇలాగే ఉంటారని కాదు గాని, ఎక్కువమంది ఇలాగే ఉంటారని , నా అబిప్రాయం.
మరొక రకం వ్యక్తులుంటారు- వీర్కి వారి ఉద్యోగ బాద్యత
గురుంచి తెలిసినా ,తెలియక పోయినా అహః భావం మాత్రం బాగా ఉంటుంది. దీనికి వీరి
సామాజిక వర్గం కూడా,కొంత కారణం అవుతుంది.
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులలో నిర్ణీత సమయములో
అప్పజెప్పిన పనిని పూర్తి చేయటం.నిర్దేశించిన లక్యాలను చేరుకోవటం ,దానికి కృషి
చేయటం ,అవినీతి ని పక్కనబెట్టం అనేది లేదు. పనిఆధారముగా, పదోన్నతలు ఇవ్వాలి
.అలాకాకుండా ,కేవలం సేనియరిటి ప్రాతిపదికాన ఇచ్చినత కాలం ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది.
Monday, March 20, 2017
ఆగిరిపల్లి వేద పాటశాల
వేదం మనందరకీ ప్రామాణికం.
వేద మంత్రం పరమ పవిత్రం. వేద మంత్రోచ్చారణ చెవులకి విందుగా వుండి, మనలో ఒకరకమైన
పాజిటివ్ శక్తి ని ప్రవేశ పెడుతుంది. వేద పరిరక్షణ మనందరీ బాద్యత. అటువంటి,బాద్యతను
మనము మోయటంఎలా? వేదాభ్యాసము చదివేవారిని, ఆ అద్యాపకులను, అలా వేదము నేర్పే
విద్యాలయములను మనకున్నంతలో,ఆర్థికముగా మరియు హర్థికముగానూ సాయపడటమే మనము చేయవలసిన
పని!.
అయితే ,దాతలు
అనేకులు – కానీ ,వారికి కావల్సినది – తాము ఇచ్చేధనము సద్వినియోగం అవుతుంది అన్న నమ్మకం కలగటమే. అటువంటి నమ్మకాన్ని ,దాతలు కలిగించాలానే ఉద్దేశ్యము తో ,ది. ది.19.03.2016,ఆదివారము ,ఇబ్రహింపట్నం కు సుమారు 40
కిలోమీటర్స్ దూరం కలిగిన ఆగిరిపల్లి గ్రామము లోని శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ
వేద శాస్త్ర పాటశాల ను,ఇబ్రహింపట్నం మండల
బ్రాహ్మణ సేవా సమాజము కార్యవర్గ సభ్యులు కొంతమంది సందర్శించటం జరిగింది.
సుమారు 100
సంవత్సరముల క్రితమే ఏర్పాటు చేయబడ్డ ఈ వేద పాటశాల , కాలక్రమీణ, మరుగున పడి, గత
మూడు సంవత్సరములుగా తిరిగి తన పూర్వ వైభవము ను పొదేందుకు కృషి చేస్తున్నది.
ఇక్కడ సుమారు 50
మంది విద్యార్థులకు నాలుగు వేదాలే గాక, స్మార్తం కూడా నేర్పుతున్నారు. చూట్టు
ప్రహరి, గోశాల, ప్రశాంత వాతావరణం లో, కేవలము 8 సంవత్సరంల వయస్సు కలిగిన పిల్లాలు
కూడా చక్కగా వేదమంత్రాలు వల్లెవేయడం ఎంతో బాగుటుంది. దేవాదాయ శాఖ ద్వారా,
ద్వారకతిరుమల దేవస్థానము నుండి రు 50,000/ మరియు తిరుమల తిరుపతి దేవస్థానము ద్వారా
రు.2,00,000/ మొత్తము రు.2,50,000/ఈ వేద పాటశాల కు చేరుతున్నవి. అయితే , క్రమముగా,
ఇతర రాష్టాలనుండి కూడా విద్యార్థులరావడంతో
,క్రమేపి విద్యార్థుల సంఖ్యా పెరుగుతూ వస్తున్నది. ఈ పరిస్థితి లో ప్రభుత్వము వారు
అందించే ,సహాయము సరిపోక ,దాతలను కూడా ఆస్రయించవలసిన పరిస్థితి తలఎత్తుతోంది.
ఇక్కడి
యాజమాన్యాము వారి అంచనా ప్రకారము ప్రతి వేద విద్యార్థికి నెలకు రు.2000/(రెండు
వెలు మాత్రమె),విరాళము గా ఇస్తే , పాటశాల , ను సులువుగా నడపవచ్చు అని తెలుపుతోంది.
కాబట్టి ,దయగల
వారు , ఈ క్రింది బ్యాంకు ఎకౌంటు లో , మీ శక్తీ మేరకు ధనమును విరాళముగా ఇస్తే
బాగుటుంది.
మరిన్ని వివరాలకు ,వీరి website; www.sslnvedapatasala.com ను గాని, www.facebook.com/sslnvedapatasala.
ను గాని సందర్శించ వచ్చు.
విరాళము ఇవ్వ గోరు
దాతలు ఈ క్రింది బ్యాంకు ఎకౌంటు లో తమ విరాళము ను జమ చేయవచ్చు.
Sri Sobanadri Lakshmi
Nrusimha Veda Sastra Patasala
A/c Number:34015791742,IFSC
Code:SBIN0013305,Agiripalli.
మరిన్ని వివరాలకు
శ్రీ S.V.S.L.N.Sarma,Secretary,Cell No: 9951059394, 9100540949 సంప్రదించవచ్చు.
మీకు మరింత అవగాహన
కొరకు అక్కడి విద్యార్ధులు వేదములను అబ్యాసిస్తున్న సమయములో తీసిని కొన్ని
వీడియోలు, అక్కడ చదువుతున్న ఒక విద్యార్ధి తల్లి తండ్రులు చెప్పిన అభిప్రాయములు,
అక్కడి విద్యార్దుల పరిచయం మీకు తెలుపుతున్నాను.
Saturday, March 18, 2017
Tuesday, March 7, 2017
రాజు నారాయణస్వామి.
రాజు నారాయణస్వామి.
ఒక ఫెయిల్యూర్ స్టోరీ.
.
1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు.స్టేట్ ఫస్ట్....
.
1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష ....స్టేట్ ఫస్ట్....
.
ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే ...మళ్లీ స్టేట్ ఫస్ట్....
.
1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తి చేశాడు.బ్యాచ్ ఫస్ట్.....
.
అదే ఏడాది గేట్ పరీక్ష ....మళ్లీ ఫస్ట్ రాంక్....
.
ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు...మళ్లీ ఫస్ట్ ర్యాంక్....
.
ఐఏఎస్ శిక్షణలో మరోసారి ఫస్ట్....
.
ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని ఆమెరికా ఎర్ర తీవాచీ పరిచి, పచ్చ కార్డు వీసా ఇచ్చి, పచ్చజెండా ఊపి మరీ మా మెసాచుసెట్స్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీటు ఇచ్చింది.
.
మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే.మనవాడు మాత్రం నా చదువుకు ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది.
.
ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు. ప్రజల డబ్బంటే పేదల చెమట... వాళ్ల రక్తం... వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైనా, చెల్లించే బస్సు టికెట్టుపైనా కట్టిన పన్నులేతనను చదివించాయి.
అలాంటిది ఆ పేదల స్వేదాన్ని, జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్లడం ఏమిటి అనుకున్నాడు. ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష వ్రాసి ఐఏఎస్ అయ్యాడు.
.
చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న విలువలు, పేదల పట్ల ప్రేమ, ఏదో చేయాలన్న తపన... వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు.
.
అతని పేరు రాజు నారాయణ స్వామి. కేరళలోని పాల్ఘాట్ కి చెందిన వాడు.అయితే అసలు చిక్కులు అక్కడ్నించే మొదలయ్యాయి.
.
ప్రతి చోటా అవినీతి అధికారులు, మంత్రులు, స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది. ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది.
.
ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణస్వామి. మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది.
ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. "నా అల్లుడు కలెక్టర్... నన్నేం చేయలేరు" అనుకున్నాడు.
.
మన కలెక్టర్ గారు ఆ భవనాన్ని కూల్చేయించారు. కోపంతో మామభగ్గుమన్నాడు. భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణస్వామిని వదిలివెళ్లిపోయింది.
.
ఆ తరువాత రాజు నారాయణస్వామి పన్నులు ఎగవేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు. ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు.
కలెక్టర్ గారుఅవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నాడు.
.
అంతే ...
మళ్లీ ట్రాన్స్ ఫర్... మళ్లీ కొత్త ఊరు... కొత్త పని...కొత్త చోట వానాకాలాని ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం... బిల్లులు వసూలు చేసుకోవడం.... ఆ తరువాత వానలు పడటం... వానకి గట్టు కొట్టుకుపోవడం.... మళ్లీ టెండర్లు... మళ్లీ పనులు... మళ్లీ బిల్లులు... మళ్లీ వానలు...ఇదే తంతు కొనసాగేది.
రాజు నారాయణ స్వామి దీన్ని అడ్డుకున్నారు. వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు ఇచ్చేది అన్నాడు. మంత్రులు మళ్లీ ఫోన్లు చేసి బెదిరించారు.
.
మన కలెక్టర్ గారు ససేమిరా అన్నారు. అంతే ... మళ్లీ పాత కథ పునరావృతం అయింది.చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి అచ్యుతానందన్ రాజు నారాయణస్వామిని ఎలాంటి ప్రాధాన్యతా లేని ఒక విభాగంలో పారేశారు.
.
చివరికి ఆయన నిజాయితీని, పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్యసమితి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. మా దగ్గర పనిచేయండి అని కోరుతూ పిలువు వచ్చింది.
.
ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్ లో పనిచేయడానికి వెళ్లిపోవడానికిసిద్ధమయ్యాడు.
రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు. ఆయన 23 పుస్తకాలు వ్రాశారు.
.
వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. ఆయన వ్రాసిన నవలకు సాహిత్య ఎకాడెమీ అవార్డు కూడా వచ్చింది. ఆయన వ్రాసిన నవల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు.
.
కానీ నిజజీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది.
రాజు నారాయణ స్వామి ... ఈ ఘనతవహించిన భారతదేశంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయాడు.
ఒక ఫెయిల్యూర్ స్టోరీ.
.
1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు.స్టేట్ ఫస్ట్....
.
1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష ....స్టేట్ ఫస్ట్....
.
ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే ...మళ్లీ స్టేట్ ఫస్ట్....
.
1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తి చేశాడు.బ్యాచ్ ఫస్ట్.....
.
అదే ఏడాది గేట్ పరీక్ష ....మళ్లీ ఫస్ట్ రాంక్....
.
ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు...మళ్లీ ఫస్ట్ ర్యాంక్....
.
ఐఏఎస్ శిక్షణలో మరోసారి ఫస్ట్....
.
ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని ఆమెరికా ఎర్ర తీవాచీ పరిచి, పచ్చ కార్డు వీసా ఇచ్చి, పచ్చజెండా ఊపి మరీ మా మెసాచుసెట్స్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీటు ఇచ్చింది.
.
మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే.మనవాడు మాత్రం నా చదువుకు ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది.
.
ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు. ప్రజల డబ్బంటే పేదల చెమట... వాళ్ల రక్తం... వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైనా, చెల్లించే బస్సు టికెట్టుపైనా కట్టిన పన్నులేతనను చదివించాయి.
అలాంటిది ఆ పేదల స్వేదాన్ని, జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్లడం ఏమిటి అనుకున్నాడు. ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష వ్రాసి ఐఏఎస్ అయ్యాడు.
.
చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న విలువలు, పేదల పట్ల ప్రేమ, ఏదో చేయాలన్న తపన... వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు.
.
అతని పేరు రాజు నారాయణ స్వామి. కేరళలోని పాల్ఘాట్ కి చెందిన వాడు.అయితే అసలు చిక్కులు అక్కడ్నించే మొదలయ్యాయి.
.
ప్రతి చోటా అవినీతి అధికారులు, మంత్రులు, స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది. ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది.
.
ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణస్వామి. మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది.
ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. "నా అల్లుడు కలెక్టర్... నన్నేం చేయలేరు" అనుకున్నాడు.
.
మన కలెక్టర్ గారు ఆ భవనాన్ని కూల్చేయించారు. కోపంతో మామభగ్గుమన్నాడు. భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణస్వామిని వదిలివెళ్లిపోయింది.
.
ఆ తరువాత రాజు నారాయణస్వామి పన్నులు ఎగవేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు. ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు.
కలెక్టర్ గారుఅవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నాడు.
.
అంతే ...
మళ్లీ ట్రాన్స్ ఫర్... మళ్లీ కొత్త ఊరు... కొత్త పని...కొత్త చోట వానాకాలాని ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం... బిల్లులు వసూలు చేసుకోవడం.... ఆ తరువాత వానలు పడటం... వానకి గట్టు కొట్టుకుపోవడం.... మళ్లీ టెండర్లు... మళ్లీ పనులు... మళ్లీ బిల్లులు... మళ్లీ వానలు...ఇదే తంతు కొనసాగేది.
రాజు నారాయణ స్వామి దీన్ని అడ్డుకున్నారు. వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు ఇచ్చేది అన్నాడు. మంత్రులు మళ్లీ ఫోన్లు చేసి బెదిరించారు.
.
మన కలెక్టర్ గారు ససేమిరా అన్నారు. అంతే ... మళ్లీ పాత కథ పునరావృతం అయింది.చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి అచ్యుతానందన్ రాజు నారాయణస్వామిని ఎలాంటి ప్రాధాన్యతా లేని ఒక విభాగంలో పారేశారు.
.
చివరికి ఆయన నిజాయితీని, పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్యసమితి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. మా దగ్గర పనిచేయండి అని కోరుతూ పిలువు వచ్చింది.
.
ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్ లో పనిచేయడానికి వెళ్లిపోవడానికిసిద్ధమయ్యాడు.
రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు. ఆయన 23 పుస్తకాలు వ్రాశారు.
.
వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. ఆయన వ్రాసిన నవలకు సాహిత్య ఎకాడెమీ అవార్డు కూడా వచ్చింది. ఆయన వ్రాసిన నవల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు.
.
కానీ నిజజీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది.
రాజు నారాయణ స్వామి ... ఈ ఘనతవహించిన భారతదేశంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయాడు.
వివాహమైన మొదటి రోజు భార్య
వివాహమైన మొదటి రోజు భార్య, భర్త ఒక ఒప్పందానికి వచ్చారు.. అదేమిటంటే ఇంటికి visitors ఎవరు వచ్చినా తలుపు తీయకూడదని.... కానీ అదే రోజు అతని తల్లిదండ్రులు వచ్చారు .. ఒప్పందం ప్రకారం తలుపు తీయలేదు .. బాధపడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు ..... కొద్దిసేపయ్యాక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు ... కనులలో నీళ్ళు తిరుగుతుండగా ఆమె అతనితో తలుపు తీయకుండా ఉండలేను.. ఏమీ అనుకోవద్దు అని తలుపు తీసింది.. అతను మాట్లాడకుండా మిన్నకుండా ఉండిపోయాడు ...... కొద్ది సంవత్సరాలు గడచిపోయాయి ..వాళ్ళకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. తరువాత 3వ సంతానంగా అమ్మాయి పుట్టింది... అతని ఆనందానికి అవధులు లేవు .. భారీ స్ధాయిలో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. ఆరోజు రాత్రి భార్య అడిగింది..అబ్బాయిలు పుట్టినప్పుడు ఎలాంటి పార్టీ ఇవ్వలేదు. ఈరోజేంటీ , ఇంత grand గా పార్టీ ఇచ్చారు. అతను చిరునవ్వు నవ్వుతూ ఇలా చెప్పాడు .. భవిష్యత్ లో నా కోసం తలుపు తీసే ఏకైక వ్యక్తి నా కూతురే! Daughters are so Special .. కూతుళ్ళు మన చేయి పట్టుకుని కొద్దికాలమే ఉంటారు... కానీ మన హృదయాన్ని అంటిపెట్టుకుని జీవితాంతం ఉంటారు .. Daughters are Angels sent by God. అమ్మాయిలు మన గుండె చప్పుడు ...
jambu dweepe
ఒంటి బ్రాహ్మణుని ఎదురు దుశ్శకునం కాదు.
ఆమధ్య ఒక పెద్దమనిషి ఇంటిలోంచి బయటకు వెల్తున్నాడు. ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. "బాపనాడి ఎదురేంటిరాబాబూ ఇయ్యేల" అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్లిపోయాడు. నేను అక్కడే ఉండడం తటస్థించింది. నేను మామూలుగా ఆ ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లేను. తరువాత ఆపెద్దమనిషి అదేంటండీ బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదుకదా. మీరేమిటి గమనించలేదా అని అడిగాడు. అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోబెట్టి నేను ఆయనకు ఏం చెప్పేనంటే...
చాలామందికి ఈ అపోహ ఉంది. ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుని అడిగేను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది.
ఒంటి బ్రాహ్మణుడు కాదు. ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యనభ్యసిస్తున్న బ్రహ్మచారులను బిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోని గృహాల నుండి బిక్షసేకరించేవారు. అటువంటి బ్రహ్మచారి ఎదురయితే ఆయనను సాదరంగా ఆహ్వానించి బిక్షవేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురయి నప్పుడు ఆయనను నిర్లక్ష్యంచేసి బిక్షవెయ్యకుండా ఇంటినుండి బయటకు వెళ్లడం మంచిపనికాదు.
ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వారు ఏదో సమావేశానికో, చర్చలకో వెల్తున్నారని అర్ధం.
ఈరోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు. గురుకులాలు అంతకన్నాలేవు. అందుచే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంతమాత్రమూ కాదు.
ఒక బిచ్చగాడు ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడవనీయండి వీలయితే అతనికి డబ్బులు వేసి కదలండి. మీరనుకున్న కార్యం దిగ్విజయంగానెరవేరుతుంది. సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన జ్ఞానమెంత.
ఒకవేళ ఏదైనా కారణం ఉన్నప్పటికి అది ఆసమయంలో అప్పుడున్న పరిస్థితులకు అనువుగా పెట్టుకున్నవయి ఉంటాయి. అది ఈరోజులలో వర్తించదు." అని ముగించాను నా సమాధానం.
ఒక్క నిట్టూర్పుతో ఆయన నన్ను అభినందించేడు.
దురదృష్టం ఏమిటంటే ఒక బ్రాహ్మణుడే బ్రాహ్మణుని శకునం మంచిది కాదనే అజ్ఞానంతో ఉండడం. ఎందుకండీ అంటే వారికి తోచిన రీతిలో వారి చర్యను సమర్ధించుకోవడం మరింత అజ్ఞానం.
ఇటువంటి అప-ఊహలను (అపోహలను) సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.
ధన్యవాదములు అందరికీ.
ఆమధ్య ఒక పెద్దమనిషి ఇంటిలోంచి బయటకు వెల్తున్నాడు. ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. "బాపనాడి ఎదురేంటిరాబాబూ ఇయ్యేల" అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్లిపోయాడు. నేను అక్కడే ఉండడం తటస్థించింది. నేను మామూలుగా ఆ ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లేను. తరువాత ఆపెద్దమనిషి అదేంటండీ బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదుకదా. మీరేమిటి గమనించలేదా అని అడిగాడు. అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోబెట్టి నేను ఆయనకు ఏం చెప్పేనంటే...
చాలామందికి ఈ అపోహ ఉంది. ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుని అడిగేను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది.
ఒంటి బ్రాహ్మణుడు కాదు. ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యనభ్యసిస్తున్న బ్రహ్మచారులను బిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోని గృహాల నుండి బిక్షసేకరించేవారు. అటువంటి బ్రహ్మచారి ఎదురయితే ఆయనను సాదరంగా ఆహ్వానించి బిక్షవేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురయి నప్పుడు ఆయనను నిర్లక్ష్యంచేసి బిక్షవెయ్యకుండా ఇంటినుండి బయటకు వెళ్లడం మంచిపనికాదు.
ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వారు ఏదో సమావేశానికో, చర్చలకో వెల్తున్నారని అర్ధం.
ఈరోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు. గురుకులాలు అంతకన్నాలేవు. అందుచే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంతమాత్రమూ కాదు.
ఒక బిచ్చగాడు ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడవనీయండి వీలయితే అతనికి డబ్బులు వేసి కదలండి. మీరనుకున్న కార్యం దిగ్విజయంగానెరవేరుతుంది. సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన జ్ఞానమెంత.
ఒకవేళ ఏదైనా కారణం ఉన్నప్పటికి అది ఆసమయంలో అప్పుడున్న పరిస్థితులకు అనువుగా పెట్టుకున్నవయి ఉంటాయి. అది ఈరోజులలో వర్తించదు." అని ముగించాను నా సమాధానం.
ఒక్క నిట్టూర్పుతో ఆయన నన్ను అభినందించేడు.
దురదృష్టం ఏమిటంటే ఒక బ్రాహ్మణుడే బ్రాహ్మణుని శకునం మంచిది కాదనే అజ్ఞానంతో ఉండడం. ఎందుకండీ అంటే వారికి తోచిన రీతిలో వారి చర్యను సమర్ధించుకోవడం మరింత అజ్ఞానం.
ఇటువంటి అప-ఊహలను (అపోహలను) సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.
ధన్యవాదములు అందరికీ.
onti brahmin
ఒంటి బ్రాహ్మణుని ఎదురు దుశ్శకునం కాదు.
ఆమధ్య ఒక పెద్దమనిషి ఇంటిలోంచి బయటకు వెల్తున్నాడు. ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. "బాపనాడి ఎదురేంటిరాబాబూ ఇయ్యేల" అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్లిపోయాడు. నేను అక్కడే ఉండడం తటస్థించింది. నేను మామూలుగా ఆ ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లేను. తరువాత ఆపెద్దమనిషి అదేంటండీ బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదుకదా. మీరేమిటి గమనించలేదా అని అడిగాడు. అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోబెట్టి నేను ఆయనకు ఏం చెప్పేనంటే...
చాలామందికి ఈ అపోహ ఉంది. ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుని అడిగేను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది.
ఒంటి బ్రాహ్మణుడు కాదు. ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యనభ్యసిస్తున్న బ్రహ్మచారులను బిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోని గృహాల నుండి బిక్షసేకరించేవారు. అటువంటి బ్రహ్మచారి ఎదురయితే ఆయనను సాదరంగా ఆహ్వానించి బిక్షవేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురయి నప్పుడు ఆయనను నిర్లక్ష్యంచేసి బిక్షవెయ్యకుండా ఇంటినుండి బయటకు వెళ్లడం మంచిపనికాదు.
ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వారు ఏదో సమావేశానికో, చర్చలకో వెల్తున్నారని అర్ధం.
ఈరోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు. గురుకులాలు అంతకన్నాలేవు. అందుచే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంతమాత్రమూ కాదు.
ఒక బిచ్చగాడు ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడవనీయండి వీలయితే అతనికి డబ్బులు వేసి కదలండి. మీరనుకున్న కార్యం దిగ్విజయంగానెరవేరుతుంది. సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన జ్ఞానమెంత.
ఒకవేళ ఏదైనా కారణం ఉన్నప్పటికి అది ఆసమయంలో అప్పుడున్న పరిస్థితులకు అనువుగా పెట్టుకున్నవయి ఉంటాయి. అది ఈరోజులలో వర్తించదు." అని ముగించాను నా సమాధానం.
ఒక్క నిట్టూర్పుతో ఆయన నన్ను అభినందించేడు.
దురదృష్టం ఏమిటంటే ఒక బ్రాహ్మణుడే బ్రాహ్మణుని శకునం మంచిది కాదనే అజ్ఞానంతో ఉండడం. ఎందుకండీ అంటే వారికి తోచిన రీతిలో వారి చర్యను సమర్ధించుకోవడం మరింత అజ్ఞానం.
ఇటువంటి అప-ఊహలను (అపోహలను) సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.
ధన్యవాదములు అందరికీ.
ఆమధ్య ఒక పెద్దమనిషి ఇంటిలోంచి బయటకు వెల్తున్నాడు. ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. "బాపనాడి ఎదురేంటిరాబాబూ ఇయ్యేల" అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్లిపోయాడు. నేను అక్కడే ఉండడం తటస్థించింది. నేను మామూలుగా ఆ ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లేను. తరువాత ఆపెద్దమనిషి అదేంటండీ బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదుకదా. మీరేమిటి గమనించలేదా అని అడిగాడు. అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోబెట్టి నేను ఆయనకు ఏం చెప్పేనంటే...
చాలామందికి ఈ అపోహ ఉంది. ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుని అడిగేను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది.
ఒంటి బ్రాహ్మణుడు కాదు. ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యనభ్యసిస్తున్న బ్రహ్మచారులను బిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోని గృహాల నుండి బిక్షసేకరించేవారు. అటువంటి బ్రహ్మచారి ఎదురయితే ఆయనను సాదరంగా ఆహ్వానించి బిక్షవేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురయి నప్పుడు ఆయనను నిర్లక్ష్యంచేసి బిక్షవెయ్యకుండా ఇంటినుండి బయటకు వెళ్లడం మంచిపనికాదు.
ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వారు ఏదో సమావేశానికో, చర్చలకో వెల్తున్నారని అర్ధం.
ఈరోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు. గురుకులాలు అంతకన్నాలేవు. అందుచే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంతమాత్రమూ కాదు.
ఒక బిచ్చగాడు ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడవనీయండి వీలయితే అతనికి డబ్బులు వేసి కదలండి. మీరనుకున్న కార్యం దిగ్విజయంగానెరవేరుతుంది. సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన జ్ఞానమెంత.
ఒకవేళ ఏదైనా కారణం ఉన్నప్పటికి అది ఆసమయంలో అప్పుడున్న పరిస్థితులకు అనువుగా పెట్టుకున్నవయి ఉంటాయి. అది ఈరోజులలో వర్తించదు." అని ముగించాను నా సమాధానం.
ఒక్క నిట్టూర్పుతో ఆయన నన్ను అభినందించేడు.
దురదృష్టం ఏమిటంటే ఒక బ్రాహ్మణుడే బ్రాహ్మణుని శకునం మంచిది కాదనే అజ్ఞానంతో ఉండడం. ఎందుకండీ అంటే వారికి తోచిన రీతిలో వారి చర్యను సమర్ధించుకోవడం మరింత అజ్ఞానం.
ఇటువంటి అప-ఊహలను (అపోహలను) సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.
ధన్యవాదములు అందరికీ.
joint family
ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹
💑👨👨👧👨👩👦👦👨👨👧👦👨👨👦👦👩👩👦🌏
Forward to all
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹
💑👨👨👧👨👩👦👦👨👨👧👦👨👨👦👦👩👩👦🌏
Forward to all
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
doctor
ఒక ముఖ్యవిషయం
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో HEALTH KART PLUS ఆప్ డౌన్లోడ్ చెయ్యండి,
దాన్లో మీకు కావలసిన మందు పేరు ఎంటర్ చెయ్యండి,
మందు వివరాలు కంపెనీ,
ధర మొదలైన వివరాలన్ని తెలుస్తాయి,
అంతేకాదు అందులో ఉన్న SUBSTITUTE ఆప్షన్ క్లిక్ చెయ్యండి అదె మందును తక్కువ ధరలో అందిచే ఇతర కంపెనీల వివరాలు తెలుస్తాయి...
Ex: ఫైజర్ కంపెనీకి చెందిన Lyeica 75mg అనే మందు 14 టబ్లెట్స్ షీట్ 768.56 అంటే ఒక టాబ్లెట్ ఖరీదు 54.89 కానీ అదె మందు Cipla (prebex) కంపెనీ 10 tablets sheet 59.00 అంటే ఒక టాబ్లెట్ ధర 5.90 ధరలోనె అందిస్తుంది.
సొ మందుల కంపెనీల మాయాజాలం , దోపిడిని తెలిసు కోవడానికి
అందరికి ఉపయోగపడే సమాచారం తప్పక షేర్ చెయ్యండి...
డాక్టర్లు వ్రాసే కోడ్స్ అర్ధాలు చూడండి... (Common Abbreviations)
> Rx = Treatment.
> Hx = History
> Dx = Diagnosis
> q = Every
> qd = Every day
> qod = Every other day
> qh = Every Hour
> S = without
> SS = On e half
> C = With
> SOS = If needed
> AC = Before Meals
> PC = After meals
> BID = Twice a Day
> TID = Thrice a Day
> QID = Four times a day
> OD = Once a Day
> BT = Bed Time
> hs = Bed Time
> BBF = Before Breakfast
> BD = Before Dinner
> Tw = Twice a week
> SQ = sub cutaneous
> IM = Intramuscular . .
> ID = Intradermal
> IV = Intravenous
> QAM = (every morning)
> QPM =(every night)
> Q4H = (every 4 hours)
> QOD = (every other day)
> HS = (at bedtime)
> PRN = (as needed)
> PO or "per os" (by mouth)
> AC = (before meals)
> PC = (after meals)
> Mg = (milligrams)
> Mcg/ug = (micrograms)
> G or Gm = (grams)
> 1TSF ( Teaspoon) = 5 ml
> 1 Tablespoonful =15ml
Kindly Share this Useful Information With
Everyone.
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో HEALTH KART PLUS ఆప్ డౌన్లోడ్ చెయ్యండి,
దాన్లో మీకు కావలసిన మందు పేరు ఎంటర్ చెయ్యండి,
మందు వివరాలు కంపెనీ,
ధర మొదలైన వివరాలన్ని తెలుస్తాయి,
అంతేకాదు అందులో ఉన్న SUBSTITUTE ఆప్షన్ క్లిక్ చెయ్యండి అదె మందును తక్కువ ధరలో అందిచే ఇతర కంపెనీల వివరాలు తెలుస్తాయి...
Ex: ఫైజర్ కంపెనీకి చెందిన Lyeica 75mg అనే మందు 14 టబ్లెట్స్ షీట్ 768.56 అంటే ఒక టాబ్లెట్ ఖరీదు 54.89 కానీ అదె మందు Cipla (prebex) కంపెనీ 10 tablets sheet 59.00 అంటే ఒక టాబ్లెట్ ధర 5.90 ధరలోనె అందిస్తుంది.
సొ మందుల కంపెనీల మాయాజాలం , దోపిడిని తెలిసు కోవడానికి
అందరికి ఉపయోగపడే సమాచారం తప్పక షేర్ చెయ్యండి...
డాక్టర్లు వ్రాసే కోడ్స్ అర్ధాలు చూడండి... (Common Abbreviations)
> Rx = Treatment.
> Hx = History
> Dx = Diagnosis
> q = Every
> qd = Every day
> qod = Every other day
> qh = Every Hour
> S = without
> SS = On e half
> C = With
> SOS = If needed
> AC = Before Meals
> PC = After meals
> BID = Twice a Day
> TID = Thrice a Day
> QID = Four times a day
> OD = Once a Day
> BT = Bed Time
> hs = Bed Time
> BBF = Before Breakfast
> BD = Before Dinner
> Tw = Twice a week
> SQ = sub cutaneous
> IM = Intramuscular . .
> ID = Intradermal
> IV = Intravenous
> QAM = (every morning)
> QPM =(every night)
> Q4H = (every 4 hours)
> QOD = (every other day)
> HS = (at bedtime)
> PRN = (as needed)
> PO or "per os" (by mouth)
> AC = (before meals)
> PC = (after meals)
> Mg = (milligrams)
> Mcg/ug = (micrograms)
> G or Gm = (grams)
> 1TSF ( Teaspoon) = 5 ml
> 1 Tablespoonful =15ml
Kindly Share this Useful Information With
Everyone.
children care
దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............హాలిడేస్ లో పిల్లలకు సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి..........ప్లీజ్..........
1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో........
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.
2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........
3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి
ఈతను నేర్పండి..........
4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........
5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...
6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......
7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృద్ధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......
8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........
9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............
10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి.........అన్ని మతాలు ప్రేమించమనే
చెప్పాయని,ద్వేషించమని ఏ మతమూ చెప్పలేదని వారికి తెలియచేయండి........
వీటిలో మీరు కొన్ని అయినా చేస్తే..........
మీ పిల్లలకు మంచిని చేసినవారు
అవుతారు.......
ప్లీజ్..
చేస్తారని ఆశిస్తూ.........
1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో........
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.
2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........
3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి
ఈతను నేర్పండి..........
4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........
5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...
6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......
7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృద్ధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......
8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........
9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............
10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి.........అన్ని మతాలు ప్రేమించమనే
చెప్పాయని,ద్వేషించమని ఏ మతమూ చెప్పలేదని వారికి తెలియచేయండి........
వీటిలో మీరు కొన్ని అయినా చేస్తే..........
మీ పిల్లలకు మంచిని చేసినవారు
అవుతారు.......
ప్లీజ్..
చేస్తారని ఆశిస్తూ.........
Thursday, January 26, 2017
bhagavanthudu
[8:36 AM, 1/26/2017] +91 72072 53159: భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం.

మౌనం -
దైవభాష.
సనాతనం.
లిపి లేని విశ్వభాష.
ధార్మిక దివ్యత్వానికి ద్వారం.
సనాతన భాషాస్రవంతి.
మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు) విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.
మౌనమంటే -
నిరంతర భాషణ.
చింత, చింతన లేని తపస్సు.
అఖండ ఆనందపు ఆత్మస్థితి.
విషయ శూన్యావస్థ.
యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు.
1. వాజ్మౌనం :-
వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన పరుషవచనాలు పలుకుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.
2. అక్షమౌనం :-
కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక యేకాగ్రనిష్టలో నుండుట. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యానవైరాగ్యాలు బాగా అలవడుతాయి.
3. కాష్ఠమౌనం :-
దీనిని మానసిక మౌనమంటారు. మౌనధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనమంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.
మౌనం -
దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.
గురువు మౌనం జ్ఞానానుగ్రహం.
జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.
భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.
ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.
మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధసంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్చలద్వారా, చర్యలద్వారా దేనిని తెలుసుకోలేరో, దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు వుంటాయి, కానీ; మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి.
మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.
పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం
బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే
తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని
ర్మలమగు మౌనము మారుతనందన! మానక దీవి భజింపదగున్.
- శ్రీ సీతారామాంజనేయ సంవాదం.
ఓ వాయుపుత్రా! అవాజ్మనసగోచరమైన బ్రహ్మమే స్వస్వరూపభూతమైనదని నిశ్చయించి, యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే వుండవు. ఇట్టిస్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం.
'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.
[9:18 AM, 1/26/2017] +91 72072 53159: ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ సేవా సమాజము: ఈ నెల కార్యక్రమము: ఈ కార్యవర్గము 10.11.2016 నుండి అమలులోకి వచ్చినది మొదలు , నవంబర్ లో మైలవరం, రాష్టీయ బ్రాహ్మణ సంఘటన వారు,మైలవరం లో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమము లో మన సబ్యులు పాల్గొనేలా ఏర్పాటు చేసింది. డిసెంబర్ లో మన సంస్కృతి,సంప్రదాయములో భాగంగా “ బ్రాహ్మణ మహిళలకు ముగ్గుల పోటీలు” నిర్వహించింది. ఈ నెల 29.01.2017(ఆదివారము), టాలెంట్ హైస్కూల్(అమెరికన్ హాస్పిటల్ వెనుక,లలిత పరమేశ్వరి గుడి వద్ద ),కొండపల్లి లో ఉదయం పూట,గోపూజా కార్యక్రమము జరుగును.(సమయము , మరియు కార్యక్రమము వివరము, కొద్ది సేపటిలో ప్రకటిస్తాము).ఈ కార్యక్రమములో బ్రాహ్మనేతరులు కూడా అవకాసము కలిపిస్తున్నాము. కావున, సబ్యులందరూ , ఈ కార్యక్రమములో పాల్గొన వలిసినదిగా కోరుచున్నాము.
[12:52 PM, 1/26/2017] Somayajulu Panchaya: 🇮🇳🇮🇳🇮🇳 ఏపీ పంచాయతి రాజ్ enc కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు 🇮🇳🇮🇳🇮🇳
సోమయాజులు

మౌనం -
దైవభాష.
సనాతనం.
లిపి లేని విశ్వభాష.
ధార్మిక దివ్యత్వానికి ద్వారం.
సనాతన భాషాస్రవంతి.
మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు) విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.
మౌనమంటే -
నిరంతర భాషణ.
చింత, చింతన లేని తపస్సు.
అఖండ ఆనందపు ఆత్మస్థితి.
విషయ శూన్యావస్థ.
యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు.
1. వాజ్మౌనం :-
వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన పరుషవచనాలు పలుకుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.
2. అక్షమౌనం :-
కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక యేకాగ్రనిష్టలో నుండుట. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యానవైరాగ్యాలు బాగా అలవడుతాయి.
3. కాష్ఠమౌనం :-
దీనిని మానసిక మౌనమంటారు. మౌనధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనమంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.
మౌనం -
దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.
గురువు మౌనం జ్ఞానానుగ్రహం.
జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.
భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.
ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.
మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధసంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్చలద్వారా, చర్యలద్వారా దేనిని తెలుసుకోలేరో, దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు వుంటాయి, కానీ; మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి.
మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.
పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం
బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే
తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని
ర్మలమగు మౌనము మారుతనందన! మానక దీవి భజింపదగున్.
- శ్రీ సీతారామాంజనేయ సంవాదం.
ఓ వాయుపుత్రా! అవాజ్మనసగోచరమైన బ్రహ్మమే స్వస్వరూపభూతమైనదని నిశ్చయించి, యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే వుండవు. ఇట్టిస్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం.
'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.
[9:18 AM, 1/26/2017] +91 72072 53159: ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ సేవా సమాజము: ఈ నెల కార్యక్రమము: ఈ కార్యవర్గము 10.11.2016 నుండి అమలులోకి వచ్చినది మొదలు , నవంబర్ లో మైలవరం, రాష్టీయ బ్రాహ్మణ సంఘటన వారు,మైలవరం లో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమము లో మన సబ్యులు పాల్గొనేలా ఏర్పాటు చేసింది. డిసెంబర్ లో మన సంస్కృతి,సంప్రదాయములో భాగంగా “ బ్రాహ్మణ మహిళలకు ముగ్గుల పోటీలు” నిర్వహించింది. ఈ నెల 29.01.2017(ఆదివారము), టాలెంట్ హైస్కూల్(అమెరికన్ హాస్పిటల్ వెనుక,లలిత పరమేశ్వరి గుడి వద్ద ),కొండపల్లి లో ఉదయం పూట,గోపూజా కార్యక్రమము జరుగును.(సమయము , మరియు కార్యక్రమము వివరము, కొద్ది సేపటిలో ప్రకటిస్తాము).ఈ కార్యక్రమములో బ్రాహ్మనేతరులు కూడా అవకాసము కలిపిస్తున్నాము. కావున, సబ్యులందరూ , ఈ కార్యక్రమములో పాల్గొన వలిసినదిగా కోరుచున్నాము.
[12:52 PM, 1/26/2017] Somayajulu Panchaya: 🇮🇳🇮🇳🇮🇳 ఏపీ పంచాయతి రాజ్ enc కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు 🇮🇳🇮🇳🇮🇳
సోమయాజులు
somany waht app telegram
💐బ్రాహ్మణులంతా ఒకే వేదికకు🙏
🙏మహోన్నత బ్రాహ్మణ ఐక్యతా యజ్ఞము లోకి ఆహ్వానం💐
🙏 మంచి ఉద్దేశ్యం తో బ్రాహ్మణులకు (మనకోసం మనం) ఎంతో కొంత పరస్పర సహాయ సహకారాలు పొందుటకు,, సంఘటితం చేద్దామని వేలాది మంది బ్రాహ్మణులతో ఏర్పాటు చేయబడుతున్న telegram సూపర్(భారీ)గ్రూప్స్.
ఈ గ్రూప్స్ లో జాయిన్ అయితే మీరు వేరే గ్రూప్ లలోని ముఖ్యమైన సమాచారం మొత్తం ఈ గ్రూప్స్ లొనే పొందే అవకాశం ఉంది. పాత మెసేజ్ లు కూడా చూసే అవకాశం. ఏ గ్రూప్ ఏ విషయానికి సంబంధమో అవే విషయాలు మాత్రమే పోస్ట్ చేయాలి. పరుల సమయాన్ని వృధా చేసే అనవసర మెసేజ్ లు పోస్ట్ చేయరాదు.
👇 లింక్స్ కోసం....
దిగువ ఎవరికి ఏ కేటగిరీ అవసరమో, ఏ కేటగిరీలోకి వస్తారో ఆ లింక్ పై క్లిక్ చేసి ఆ గ్రూప్స్ లో చేరగల్గుటకు లింక్స్ పోస్ట్ చేస్తున్నాము.🙏
దయచేసి సభ్యులు telegram app ని మీ ఫోన్ నందు ఇంస్టాల్ చేసుకోగలరు, మీకు తెలిసిన బ్రాహ్మణ బంధు,మిత్రులకు తెలియచేయండి.
టెలిగ్రాం app కొరకు:👇
https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger
తరువాత దిగువ గ్రూప్స్ లో జాయిన్ అగుటకు లింక్స్👇👇👇👇
1.బ్రాహ్మణ వివాహ సంబందాలు
https://t.me/joinchat/AAAAAECbzF0eQoNfGT-O4Q
2.బ్రాహ్మణ విద్యార్థులు
https://t.me/joinchat/AAAAAECg5foS0mCjJKewcA
3.బ్రాహ్మణ ఉద్యోగార్థులు
https://t.me/joinchat/AAAAAD9q_O-7eRtW74Ps2A
4.బ్రాహ్మణ ప్రభుత్వ ఉద్యోగులు
https://t.me/joinchat/AAAAAD_OmlpUJ1ObSv_CSA
5.బ్రాహ్మణ ప్రైవేట్ ఉద్యోగులు
https://t.me/joinchat/AAAAAD64M-Bc4sxd0C4Rcg
6.బ్రాహ్మణ వ్యాపారులు
https://t.me/joinchat/AAAAAD_EqqsHh5DesWEkSw
7.వేద/స్మార్త/అర్చక/వాస్తు/జోతిష్కులు (పురోహితులు)
https://t.me/joinchat/AAAAAEFuxbZ0z1zT8g_Eqg
8.బ్రాహ్మణులు-ప్రభుత్వ సహాయం కోరువారు
https://t.me/joinchat/AAAAAEAUsa_4jCXnYOehsg
9.బ్రాహ్మణులు-స్వగృహం కోరువారు
https://t.me/joinchat/AAAAAD_px8NAvGrqDcL1xw
10.బ్రాహ్మణ న్యాయవాదులు
https://t.me/joinchat/AAAAAEEM-4CxazZ8kYYlqQ
11.బ్రాహ్మణ జర్నలిస్టులు
https://t.me/joinchat/AAAAAEF9cug5jFiQ42uuGA
12.బ్రాహ్మణ డాక్టర్లు
https://t.me/joinchat/AAAAAEBjEsJ9BWIBnT2gmQ
13.బ్రాహ్మణ రక్త దానం
https://t.me/joinchat/AAAAAD6sHSvog5_ys_Pfew
14.బ్రాహ్మణ మహిళ
https://t.me/joinchat/AAAAAEARFYcKG6urEruuNw
15.బ్రాహ్మణులు-రాజకీయం
https://t.me/joinchat/AAAAAEA-TF-p5XlfZp8tjA
నానావిధమైన విషయాలకు👇
16.Brahmin's for BRAHMIN'S
https://t.me/joinchat/AAAAAD_dfVD1TRXORLF3gg
పై 16 విషయాలలో ఎవరికి ఏ గ్రూప్ అవసరమో ఆ గ్రూప్ లింక్ ద్వారా ఆ గ్రూప్ లో చేరగలరు.
కొత్త గ్రూప్స్ కావున అందరూ అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది.
🙏 సంయమనం, సహనం వహిస్తారని కోరుకుంటున్నాము.💐
అత్యధికంగా గ్రూప్స్ లోకి బ్రాహ్మణ సభ్యులను మాత్రమే చేర్చి సహకరించగలరు.
.....................
శ్రీ చెరువు.శివప్రసాద్
దక్షిణభారత్ సమన్వయకర్త
శ్రీ చింతా. గోపి శర్మ
A.P.అధ్యక్షులు
శ్రీ ముదిగొండ.గోపికృష్ణ
తెలంగాణ అధ్యక్షులు
🙏నాగదేవర.లక్ష్మీ నారాయణ శర్మ,
IBP,AP, PRINCIPLE SECRETARY,
అంతర్జాతీయ బ్రాహ్మణ సంసద్
http://brahmin.world
INTERNATIONAL BRAHMIN PARLIAMENT,
ప్రపంచ వ్యాప్తంగా 75000 మంది బ్రాహ్మణ సభ్యులు కల్గిన అతిపెద్ద బ్రాహ్మణ organisation.
🙏మహోన్నత బ్రాహ్మణ ఐక్యతా యజ్ఞము లోకి ఆహ్వానం💐
🙏 మంచి ఉద్దేశ్యం తో బ్రాహ్మణులకు (మనకోసం మనం) ఎంతో కొంత పరస్పర సహాయ సహకారాలు పొందుటకు,, సంఘటితం చేద్దామని వేలాది మంది బ్రాహ్మణులతో ఏర్పాటు చేయబడుతున్న telegram సూపర్(భారీ)గ్రూప్స్.
ఈ గ్రూప్స్ లో జాయిన్ అయితే మీరు వేరే గ్రూప్ లలోని ముఖ్యమైన సమాచారం మొత్తం ఈ గ్రూప్స్ లొనే పొందే అవకాశం ఉంది. పాత మెసేజ్ లు కూడా చూసే అవకాశం. ఏ గ్రూప్ ఏ విషయానికి సంబంధమో అవే విషయాలు మాత్రమే పోస్ట్ చేయాలి. పరుల సమయాన్ని వృధా చేసే అనవసర మెసేజ్ లు పోస్ట్ చేయరాదు.
👇 లింక్స్ కోసం....
దిగువ ఎవరికి ఏ కేటగిరీ అవసరమో, ఏ కేటగిరీలోకి వస్తారో ఆ లింక్ పై క్లిక్ చేసి ఆ గ్రూప్స్ లో చేరగల్గుటకు లింక్స్ పోస్ట్ చేస్తున్నాము.🙏
దయచేసి సభ్యులు telegram app ని మీ ఫోన్ నందు ఇంస్టాల్ చేసుకోగలరు, మీకు తెలిసిన బ్రాహ్మణ బంధు,మిత్రులకు తెలియచేయండి.
టెలిగ్రాం app కొరకు:👇
https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger
తరువాత దిగువ గ్రూప్స్ లో జాయిన్ అగుటకు లింక్స్👇👇👇👇
1.బ్రాహ్మణ వివాహ సంబందాలు
https://t.me/joinchat/AAAAAECbzF0eQoNfGT-O4Q
2.బ్రాహ్మణ విద్యార్థులు
https://t.me/joinchat/AAAAAECg5foS0mCjJKewcA
3.బ్రాహ్మణ ఉద్యోగార్థులు
https://t.me/joinchat/AAAAAD9q_O-7eRtW74Ps2A
4.బ్రాహ్మణ ప్రభుత్వ ఉద్యోగులు
https://t.me/joinchat/AAAAAD_OmlpUJ1ObSv_CSA
5.బ్రాహ్మణ ప్రైవేట్ ఉద్యోగులు
https://t.me/joinchat/AAAAAD64M-Bc4sxd0C4Rcg
6.బ్రాహ్మణ వ్యాపారులు
https://t.me/joinchat/AAAAAD_EqqsHh5DesWEkSw
7.వేద/స్మార్త/అర్చక/వాస్తు/జోతిష్కులు (పురోహితులు)
https://t.me/joinchat/AAAAAEFuxbZ0z1zT8g_Eqg
8.బ్రాహ్మణులు-ప్రభుత్వ సహాయం కోరువారు
https://t.me/joinchat/AAAAAEAUsa_4jCXnYOehsg
9.బ్రాహ్మణులు-స్వగృహం కోరువారు
https://t.me/joinchat/AAAAAD_px8NAvGrqDcL1xw
10.బ్రాహ్మణ న్యాయవాదులు
https://t.me/joinchat/AAAAAEEM-4CxazZ8kYYlqQ
11.బ్రాహ్మణ జర్నలిస్టులు
https://t.me/joinchat/AAAAAEF9cug5jFiQ42uuGA
12.బ్రాహ్మణ డాక్టర్లు
https://t.me/joinchat/AAAAAEBjEsJ9BWIBnT2gmQ
13.బ్రాహ్మణ రక్త దానం
https://t.me/joinchat/AAAAAD6sHSvog5_ys_Pfew
14.బ్రాహ్మణ మహిళ
https://t.me/joinchat/AAAAAEARFYcKG6urEruuNw
15.బ్రాహ్మణులు-రాజకీయం
https://t.me/joinchat/AAAAAEA-TF-p5XlfZp8tjA
నానావిధమైన విషయాలకు👇
16.Brahmin's for BRAHMIN'S
https://t.me/joinchat/AAAAAD_dfVD1TRXORLF3gg
పై 16 విషయాలలో ఎవరికి ఏ గ్రూప్ అవసరమో ఆ గ్రూప్ లింక్ ద్వారా ఆ గ్రూప్ లో చేరగలరు.
కొత్త గ్రూప్స్ కావున అందరూ అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది.
🙏 సంయమనం, సహనం వహిస్తారని కోరుకుంటున్నాము.💐
అత్యధికంగా గ్రూప్స్ లోకి బ్రాహ్మణ సభ్యులను మాత్రమే చేర్చి సహకరించగలరు.
.....................
శ్రీ చెరువు.శివప్రసాద్
దక్షిణభారత్ సమన్వయకర్త
శ్రీ చింతా. గోపి శర్మ
A.P.అధ్యక్షులు
శ్రీ ముదిగొండ.గోపికృష్ణ
తెలంగాణ అధ్యక్షులు
🙏నాగదేవర.లక్ష్మీ నారాయణ శర్మ,
IBP,AP, PRINCIPLE SECRETARY,
అంతర్జాతీయ బ్రాహ్మణ సంసద్
http://brahmin.world
INTERNATIONAL BRAHMIN PARLIAMENT,
ప్రపంచ వ్యాప్తంగా 75000 మంది బ్రాహ్మణ సభ్యులు కల్గిన అతిపెద్ద బ్రాహ్మణ organisation.
jobs
Hi All,
With all your support we are almost providing guidance on CAREERS & JOB ASSISTANCE as per below context almost free of service.
1)Reaching thousands of Job aspirants via 45 plus Whatsapp groups, Via 300 plus by mails n dashboards etc
2)Posting all referral opportunities weekly or bi weekly on pratapsdigital.wordpress.com
3)We are guiding on Resume making, Cover letters, Interview Tips n Tricks etc.
4)Sharing Knowledge
/Domain related documents wherever required as per industry trendz.
5)Clarifying doubts on calls.via mails n chats wherever required etc.
Although we are not assuring any job but we are trying to our best to bring in the best.
Thanks a lot for your support.
Looking forward
PRATAP MALLADI
With all your support we are almost providing guidance on CAREERS & JOB ASSISTANCE as per below context almost free of service.
1)Reaching thousands of Job aspirants via 45 plus Whatsapp groups, Via 300 plus by mails n dashboards etc
2)Posting all referral opportunities weekly or bi weekly on pratapsdigital.wordpress.com
3)We are guiding on Resume making, Cover letters, Interview Tips n Tricks etc.
4)Sharing Knowledge
/Domain related documents wherever required as per industry trendz.
5)Clarifying doubts on calls.via mails n chats wherever required etc.
Although we are not assuring any job but we are trying to our best to bring in the best.
Thanks a lot for your support.
Looking forward
PRATAP MALLADI
Monday, January 16, 2017
story
రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే...!!
ఒక ఊరిలో నారాయణ అనే పండితుడు ఉండేవాడు. ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్టాగరిష్టుడిగా అందరి మన్ననలూ పొందినవాడు."అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు" అని ఊరంతా చెప్పుకుంటారు. నారాయణ కూడా అంతటి భక్తిశ్రద్ధలు దేవునిపట్ల కనబరిచేవాడు. నిరంతరం దైవనామస్మరణతో తనేంటో తన పూజాపునస్కారాలేంటో అన్నట్టు ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడుకాదు. తనకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికీ ఊరందరిదీ ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టు బ్రతకసాగాడు.
ఒకనాటి ఉదయం ఆ ఊరి కరణం నారాయణ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆ రోజు మౌనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్టు చూసాడు."స్వామీ వాతావరణం బాగాలేదు. గాలివాన వచ్చేలా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతున్నాం. కనుక, తమరు త్వరగా కాసిని సామాను సర్దుకుని సురక్షిత స్థలానికి బైలుదేరండి" అని ఆందోళనగా చెప్పాడు కరణం. నారాయణ ఆ మాటలకు చీమకుట్టినట్టు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చుపిస్తూ "అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. భయంలేదు" అన్నాట్టు సైగచేశాడు. కరణానికి ఏమీ అర్ధం కాక, బుర్రగోక్కుని త్వరగా తెమలండి" అనేసి, మిగతావారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు.
అతడెళ్ళిన కాసేపటికి ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే కుంభవృష్ఠిగా మారింది. చెరువులూ, వాగులూ నిండసాగాయి. ఊరిజనం ఎడ్లబళ్ళు కట్టుకుని గుంపులు గుంపులుగా ఊరు వదలి తరలిపోసాగారు. ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది- "నారాయణ స్వామీ! వానపెద్దదైంది. చెరువు కట్టకి గండి పడేలాఉంది. త్వరగా రండి పోదాం" అని అరిచాడో గ్రామస్థుడు. పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఓ సారి చూసి, తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్లబండి మీద ఉన్న జనం మరికొంతసేపు నారాయణ కోసం కేకలు వేసి, వరదనీటీ ఉదృతి పెరగడంతో కదిలి వెళ్ళిపోయారు.
ఊరంతా ఖాళీ అవుతుంది. ఊరిబైట చెరువుకు భయపడ్డట్టుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి ప్రవేశించి ఇళ్ళను ముంచెత్తసాగింది. నారాయణను ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేతపట్టుకుని రెండో అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ నిలబడి భగవధ్యానం చేయసాగాడు అక్కడక్కడా చిక్కుకున్ని ఉన్న జనాన్ని, వీలైతే పశువుల్ని పడవల్లోకి ఎక్కించి తరలించసాగారు ఊరిపెద్దలు. ఒకపడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణను చూసి, "స్వామీ! రండి పడవలో తీసుకుపోతాం" అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చెలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ "నాకేం భయం లేదు" అన్నట్టూ సైగ చేశాడు. వారికి అతడేమంటున్నాడో అర్ధం కాలేదు. పడవ వెళ్ళిపోయింది. వరద పోటేత్తింది. ఊరు మునిగి పోయింది. రెండో అంతస్తులోకి కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాక్కెళ్ళింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు.
అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకుపోయి, భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్ధమైంది. తీవ్రమైన దుఃఖంతో పాటూ దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతడ్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసునంతా వెళ్ళగ్రక్కుతూ, " దేవుడా! నీవే దిక్కని నమ్మానే? ఆపద్భాంధవుడవని కీర్తించానే? కానీం నువ్వేం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కూ మొక్కూ లేకుండా చావాల్సి వచ్చిందే? భక్తుడి పట్ల దేవుడిగా నీకున్న భాద్యత ఇదేనా?" అని నిష్టూరమాడాడు.
నారయాణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు."అదేంటి? నువ్వెలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను మూడు అవకాశాలు కల్పించాను కదా?" అని అడిగాడు. నారాయణ అమాయకంగా, మూడు అవకాశాలేంటి?" అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు. "మార్ఖుడా! నా భక్తుడవనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు మూడు అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను. రెండోసారి ఎడ్లబండి పంపించాను. మూడోసారి పడవను పంపించాను. అయినా అవేమీ నువ్వు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకుని, శంఖుచక్రాలు పట్టుకుని గుర్రమెక్కి రాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి" అంటూ తలవాచేటట్లు చివాట్లు పెట్టాడు. నారాయణ సిగ్గుతో తలవంచుకున్నాడు..
ఒక ఊరిలో నారాయణ అనే పండితుడు ఉండేవాడు. ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్టాగరిష్టుడిగా అందరి మన్ననలూ పొందినవాడు."అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు" అని ఊరంతా చెప్పుకుంటారు. నారాయణ కూడా అంతటి భక్తిశ్రద్ధలు దేవునిపట్ల కనబరిచేవాడు. నిరంతరం దైవనామస్మరణతో తనేంటో తన పూజాపునస్కారాలేంటో అన్నట్టు ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడుకాదు. తనకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికీ ఊరందరిదీ ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టు బ్రతకసాగాడు.
ఒకనాటి ఉదయం ఆ ఊరి కరణం నారాయణ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆ రోజు మౌనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్టు చూసాడు."స్వామీ వాతావరణం బాగాలేదు. గాలివాన వచ్చేలా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతున్నాం. కనుక, తమరు త్వరగా కాసిని సామాను సర్దుకుని సురక్షిత స్థలానికి బైలుదేరండి" అని ఆందోళనగా చెప్పాడు కరణం. నారాయణ ఆ మాటలకు చీమకుట్టినట్టు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చుపిస్తూ "అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. భయంలేదు" అన్నాట్టు సైగచేశాడు. కరణానికి ఏమీ అర్ధం కాక, బుర్రగోక్కుని త్వరగా తెమలండి" అనేసి, మిగతావారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు.
అతడెళ్ళిన కాసేపటికి ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే కుంభవృష్ఠిగా మారింది. చెరువులూ, వాగులూ నిండసాగాయి. ఊరిజనం ఎడ్లబళ్ళు కట్టుకుని గుంపులు గుంపులుగా ఊరు వదలి తరలిపోసాగారు. ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది- "నారాయణ స్వామీ! వానపెద్దదైంది. చెరువు కట్టకి గండి పడేలాఉంది. త్వరగా రండి పోదాం" అని అరిచాడో గ్రామస్థుడు. పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఓ సారి చూసి, తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్లబండి మీద ఉన్న జనం మరికొంతసేపు నారాయణ కోసం కేకలు వేసి, వరదనీటీ ఉదృతి పెరగడంతో కదిలి వెళ్ళిపోయారు.
ఊరంతా ఖాళీ అవుతుంది. ఊరిబైట చెరువుకు భయపడ్డట్టుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి ప్రవేశించి ఇళ్ళను ముంచెత్తసాగింది. నారాయణను ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేతపట్టుకుని రెండో అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ నిలబడి భగవధ్యానం చేయసాగాడు అక్కడక్కడా చిక్కుకున్ని ఉన్న జనాన్ని, వీలైతే పశువుల్ని పడవల్లోకి ఎక్కించి తరలించసాగారు ఊరిపెద్దలు. ఒకపడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణను చూసి, "స్వామీ! రండి పడవలో తీసుకుపోతాం" అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చెలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ "నాకేం భయం లేదు" అన్నట్టూ సైగ చేశాడు. వారికి అతడేమంటున్నాడో అర్ధం కాలేదు. పడవ వెళ్ళిపోయింది. వరద పోటేత్తింది. ఊరు మునిగి పోయింది. రెండో అంతస్తులోకి కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాక్కెళ్ళింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు.
అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకుపోయి, భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్ధమైంది. తీవ్రమైన దుఃఖంతో పాటూ దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతడ్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసునంతా వెళ్ళగ్రక్కుతూ, " దేవుడా! నీవే దిక్కని నమ్మానే? ఆపద్భాంధవుడవని కీర్తించానే? కానీం నువ్వేం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కూ మొక్కూ లేకుండా చావాల్సి వచ్చిందే? భక్తుడి పట్ల దేవుడిగా నీకున్న భాద్యత ఇదేనా?" అని నిష్టూరమాడాడు.
నారయాణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు."అదేంటి? నువ్వెలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను మూడు అవకాశాలు కల్పించాను కదా?" అని అడిగాడు. నారాయణ అమాయకంగా, మూడు అవకాశాలేంటి?" అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు. "మార్ఖుడా! నా భక్తుడవనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు మూడు అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను. రెండోసారి ఎడ్లబండి పంపించాను. మూడోసారి పడవను పంపించాను. అయినా అవేమీ నువ్వు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకుని, శంఖుచక్రాలు పట్టుకుని గుర్రమెక్కి రాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి" అంటూ తలవాచేటట్లు చివాట్లు పెట్టాడు. నారాయణ సిగ్గుతో తలవంచుకున్నాడు..
story
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍✍✍నీతికథ✍✍
ఆ రాజ్యంలో రాజుగారు చాలా మంచి వాడు . ఆయన ప్రతి రోజూ పేద బ్రాహ్మణులకు మద్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు.
ఒక రోజు యధావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు . అదే సమయం లో ఆకాశం లో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటినుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిన్ లో పడింది . అది ఎవరూ గమనించలేదు
ఆభాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు. అది తినడం వలన అతడు చనిపోయాడు . ఈ వార్త రాజుగారికి చేరింది . ఆయన చాలా దుఃఖించాడు . మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు .
.
.
ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు ?
రాజా ? వంటవాడా ? పామా ? గద్దా ? వడ్డించిన వ్యక్తా ?
.
ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ?
.
.
వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు .
.
.
యమ ధర్మరాజును అడిగారు .
.
ఇది ఇలా ఉంటె మర్నాడు దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వనితను అడిగారు . ఆమె వారికీ దారిని చూపుతూ
“ బాబూ ! జాగ్రత్త మా రాజు గారికి బ్రాహ్మణులు అంటే పడదు . నిన్ననే ఒకాయనను విషం పెట్టి చంపేశారు” . మీ రోజులు బాగున్నాయో లేదో ? అంది .
.
యమధర్మరాజు గారు
“ చిత్రగుప్తా ! మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి .
యాదృచ్చికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మ ఫలం కలుగుతుంది అని ధర్మం .” అన్నారు .
.
MORAL OF THE STORY ;
WHEN WE CRITICIZE OTHERS , WE TAKE UP THEIR KARMA .!!
BEAUTIFUL STORY FROM SRIMAD BHAGAVATA(ఈ నీతి కథ శ్రీమద్ భాగవతం నుండి గ్రహించబడింది)
🙏🙏🙏🙏👏👏👏👏
✍✍✍నీతికథ✍✍
ఆ రాజ్యంలో రాజుగారు చాలా మంచి వాడు . ఆయన ప్రతి రోజూ పేద బ్రాహ్మణులకు మద్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు.
ఒక రోజు యధావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు . అదే సమయం లో ఆకాశం లో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటినుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిన్ లో పడింది . అది ఎవరూ గమనించలేదు
ఆభాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు. అది తినడం వలన అతడు చనిపోయాడు . ఈ వార్త రాజుగారికి చేరింది . ఆయన చాలా దుఃఖించాడు . మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు .
.
.
ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు ?
రాజా ? వంటవాడా ? పామా ? గద్దా ? వడ్డించిన వ్యక్తా ?
.
ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ?
.
.
వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు .
.
.
యమ ధర్మరాజును అడిగారు .
.
ఇది ఇలా ఉంటె మర్నాడు దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వనితను అడిగారు . ఆమె వారికీ దారిని చూపుతూ
“ బాబూ ! జాగ్రత్త మా రాజు గారికి బ్రాహ్మణులు అంటే పడదు . నిన్ననే ఒకాయనను విషం పెట్టి చంపేశారు” . మీ రోజులు బాగున్నాయో లేదో ? అంది .
.
యమధర్మరాజు గారు
“ చిత్రగుప్తా ! మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి .
యాదృచ్చికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మ ఫలం కలుగుతుంది అని ధర్మం .” అన్నారు .
.
MORAL OF THE STORY ;
WHEN WE CRITICIZE OTHERS , WE TAKE UP THEIR KARMA .!!
BEAUTIFUL STORY FROM SRIMAD BHAGAVATA(ఈ నీతి కథ శ్రీమద్ భాగవతం నుండి గ్రహించబడింది)
🙏🙏🙏🙏👏👏👏👏
Saturday, January 14, 2017
బ్రాహ్మణ యువతీ కష్టం
ఒక బ్రాహ్మణ యువతి కష్టం : ఆమె భర్త కొండపల్లి లోని ఒక ప్రసిద్ధ కంపెనీ లో పనిచేసేవారు. ఆమె ఇబ్రహీంపట్నం లోని ఒక ప్రముఖ స్కూల్ లో పనిచేసేది. ముగ్గురు సంతానము.
మొదటి అమ్మాయి బి.టెక్, మొదటి సంవత్సరము, రెండవ అమ్మాయి సీనియర్ ఇంటర్,చిన్నవాడు ఏడవ తరగతి.
ఇలాఉండగా, భర్త తీవ్ర అనారోగ్యం వచ్చింది. ఉద్యోగము నకు వెళ్ళకపోవటము తో జీతం ఆగిపోయింది. భర్తను కనిపెట్టుకొని ఉండవసిరావడంతో ఆమె కూడా ఉద్యోగం మానివేయవసి వచ్చింది.
ఆదాయం లేకపోవటంతో , ఇంటి స్ధం ఉంటే అమ్మేశారు. ఉపాధి కోసం, ఏదైనా వ్యాపారం చేద్దామని, వారి బంధువు బ్రాహ్మణకార్పొరేషన్ ద్వారా చాణక్యపధకము ద్వారా దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తు డి.ఆర్.డి.ఏ.ద్వారా ,బ్యాంక్ అధికారుకు చేరాలి, ఇంటర్యూ జరగాలి, సెలెక్ట్ అయితే లోను ఇస్తారు. ఇవ్వన్నీ, ఎప్పటికవుతాయో తెలియదు.
ఈ సమస్యతో బ్రాహ్మణ సేవాసమాజము వారిని సహాయము అడుగుతోంది.
భర్త ను చూసుకొంటూ ,ఏదైనా ఉపాధి మార్గము కోసము వెతుకుతున్నది. మీరు ఏమైనా ఆచరణాత్మకమైన సలహా గాని సహాయము గాని చేయగలరా
మొదటి అమ్మాయి బి.టెక్, మొదటి సంవత్సరము, రెండవ అమ్మాయి సీనియర్ ఇంటర్,చిన్నవాడు ఏడవ తరగతి.
ఇలాఉండగా, భర్త తీవ్ర అనారోగ్యం వచ్చింది. ఉద్యోగము నకు వెళ్ళకపోవటము తో జీతం ఆగిపోయింది. భర్తను కనిపెట్టుకొని ఉండవసిరావడంతో ఆమె కూడా ఉద్యోగం మానివేయవసి వచ్చింది.
ఆదాయం లేకపోవటంతో , ఇంటి స్ధం ఉంటే అమ్మేశారు. ఉపాధి కోసం, ఏదైనా వ్యాపారం చేద్దామని, వారి బంధువు బ్రాహ్మణకార్పొరేషన్ ద్వారా చాణక్యపధకము ద్వారా దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తు డి.ఆర్.డి.ఏ.ద్వారా ,బ్యాంక్ అధికారుకు చేరాలి, ఇంటర్యూ జరగాలి, సెలెక్ట్ అయితే లోను ఇస్తారు. ఇవ్వన్నీ, ఎప్పటికవుతాయో తెలియదు.
ఈ సమస్యతో బ్రాహ్మణ సేవాసమాజము వారిని సహాయము అడుగుతోంది.
భర్త ను చూసుకొంటూ ,ఏదైనా ఉపాధి మార్గము కోసము వెతుకుతున్నది. మీరు ఏమైనా ఆచరణాత్మకమైన సలహా గాని సహాయము గాని చేయగలరా
NTR AAROGYA RAKHA SCHEME
📝 APTF W G 📝
NTR ఆరోగ్య రక్ష
ఎన్.టి.ఆర్ ఆరోగ్య రక్ష హెల్త్ ఇన్సురన్స్ పధకంలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?
💥 -ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం కోసం ప్రవేశపెట్టిన "డా. ఎన్.టి.ఆర్.వైద్య సేవ", "ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం", "పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణా పథకం" తో పాటుగా ఆ మూడు పథకాలలో లబ్దిపొందలేని వారి కోసం ఆరోగ్య రక్షను ప్రవేశపెట్టారు._
💥 ఆరోగ్య రక్ష పథకం ద్వారా సంవత్సరానికి మీ కుటుంబములోని పిల్లల నుండి పెద్దల వరకు ఒకొక్కరికి కేవలం రూ.1200/-మాత్రమే చెల్లించి దరఖాస్తు చేసుకొని హిల్త్ కార్డును పొందవచ్చు. హిల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు. ముందుగా పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోగలరు.
💥 ఎలా దరఖాస్తు చేసుకోవాలి 💥
🖥ఆన్లైన్ విధానం🖥
ముందుగా ఇక్కడ మీ ఆధార నెంబర్ టైపు చేస్తే, మీ ఆధార్ కు అనుసంధానం అయిన ఫోన్ నెంబర్ కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది.
http://pull71.sps.ap.gov.in/NTRVS/NTRpages/NtrHome.aspx
💥తరువాత ఫారం ఫిల్ చేసి, ఆన్లైన్ లోనే ప్రీమియం చెల్లించవచ్చు.
దరఖాస్తు సమయములో ఎటువంటి సందేహాలకైనను టోల్ ఫ్రీ నెం. 104 లేదా 8333817469 నెంబరుకు సంప్రదించి నివృత్తిచేసుకోవచ్చు.
💥01-01-2017 నుండి 28-02-2017 లోపు దరఖాస్తు చేసుకొని ప్రీమియం చెల్లించాలి.
💥ఆరోగ్యరక్ష పథకం ద్వారా 07-04-2017నుండి డా.ఎన్.టి.ఆర్ వైద్యసేవలోఅనుమతి పొంది ఉన్న ఆసుపత్రులలో 1044 వ్యాధులకు సెమీ ప్రైవేట్ వార్డ్ (ఎ.సి) లో వైద్యము అందించబడును
💥హెల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు
💥వైద్యము పొందుతున్న సమయములో ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేకుండా డాక్టరును సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, వైద్యముతో పాటు భోజనము మరియు డిశార్డ్ అయ్యేటప్పుడు 11 రోజులపాటు సరిపడా మందులను పొందగలరు.
💥డిశార్డ్ అయిన అనంతరము నిర్ధారించబడిన 138 రకాల వ్యాధులకు సంవత్సరం పాటు ఉచితంగా మందులు ఇవ్వబడును.
💥బీమా గడువు మధ్యలో పుట్టిన పిల్లలను చేర్చాలంటే పథకంలో చేరే నెల నుండి భీమా గడువు ముగిసే చివరి నెలవరకు నెలకు రూ.100/- ల చొప్పున మొత్తము చెల్లించవలసి ఉంటుంది, ఇందుకు తొలిగా పిల్లల పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది.
💥మీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 410 నెట్వర్క్(ప్రభుత్వ మరియు ప్రైవేట్)ఆసుపత్రులలో వైద్య చికిత్సలు చేయించుకోవచ్చు, ఈ ఆసుపత్రుల్లో పొందిన వైద్యచికిత్సలకు సంబంధించి మెడికల్ టీమ్ ఆడిట్(Accountable) చేస్తుంది, దీని వల్ల మీకు సరిఅయిన వైద్యం అందిందో లేదో నిర్ధారించటంతో పాటు, ఒక వేళ సరైన వైద్య చికిత్సలు అందలేదని ధృవీకరింపబడితే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవటం జరుగుతుంది
💥ఇతర భీమా పథకాలలో బిపి, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, వయసుపైబడిన వారికి ఆకాశాన్నంటేలా ప్రీమియంలు ఎక్కువ చెల్లించాల్సిఉంటుంది. ఈ ఆరోగ్యరక్ష పథకంలో అటువంటి అధిక చెల్లింపులు లేకుండా చెల్లించిన ప్రీమియంకే పెద్దలకు పిల్లలకు ఆరోగ్య భీమా క్రింద ఒకే రకమైన వైద్యం అందించబడుతుంది.
💥ఆరోగ్యరక్ష పథకం మొదటి రెండు నెలలు కడితే చాలు, మూడో నెల నుంచి ఈ పధకం వర్తిస్తుంది. కాని ప్రైవేటు హెల్త్ ఇన్సురన్సులు, 2-3 సంవత్సరాలు ప్రీమియం కడితే కాని, మీరు క్లెయిమ్ చేసుకోవటం కుదరదు.
💥ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి చెల్లించే ప్రీమియం వల్ల లభించే భీమా మొత్తం వేరొకరికి కుటుంబ సభ్యునికి బదిలీ చేయబడదు. అంటే ఒక వ్యక్తికి చెల్లించిన ప్రీమియం మరొక వ్యక్తికి వర్తించదు.
madhu. aptf .unguturu
NTR ఆరోగ్య రక్ష
ఎన్.టి.ఆర్ ఆరోగ్య రక్ష హెల్త్ ఇన్సురన్స్ పధకంలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?
💥 -ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం కోసం ప్రవేశపెట్టిన "డా. ఎన్.టి.ఆర్.వైద్య సేవ", "ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం", "పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణా పథకం" తో పాటుగా ఆ మూడు పథకాలలో లబ్దిపొందలేని వారి కోసం ఆరోగ్య రక్షను ప్రవేశపెట్టారు._
💥 ఆరోగ్య రక్ష పథకం ద్వారా సంవత్సరానికి మీ కుటుంబములోని పిల్లల నుండి పెద్దల వరకు ఒకొక్కరికి కేవలం రూ.1200/-మాత్రమే చెల్లించి దరఖాస్తు చేసుకొని హిల్త్ కార్డును పొందవచ్చు. హిల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు. ముందుగా పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోగలరు.
💥 ఎలా దరఖాస్తు చేసుకోవాలి 💥
🖥ఆన్లైన్ విధానం🖥
ముందుగా ఇక్కడ మీ ఆధార నెంబర్ టైపు చేస్తే, మీ ఆధార్ కు అనుసంధానం అయిన ఫోన్ నెంబర్ కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది.
http://pull71.sps.ap.gov.in/NTRVS/NTRpages/NtrHome.aspx
💥తరువాత ఫారం ఫిల్ చేసి, ఆన్లైన్ లోనే ప్రీమియం చెల్లించవచ్చు.
దరఖాస్తు సమయములో ఎటువంటి సందేహాలకైనను టోల్ ఫ్రీ నెం. 104 లేదా 8333817469 నెంబరుకు సంప్రదించి నివృత్తిచేసుకోవచ్చు.
💥01-01-2017 నుండి 28-02-2017 లోపు దరఖాస్తు చేసుకొని ప్రీమియం చెల్లించాలి.
💥ఆరోగ్యరక్ష పథకం ద్వారా 07-04-2017నుండి డా.ఎన్.టి.ఆర్ వైద్యసేవలోఅనుమతి పొంది ఉన్న ఆసుపత్రులలో 1044 వ్యాధులకు సెమీ ప్రైవేట్ వార్డ్ (ఎ.సి) లో వైద్యము అందించబడును
💥హెల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు
💥వైద్యము పొందుతున్న సమయములో ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేకుండా డాక్టరును సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, వైద్యముతో పాటు భోజనము మరియు డిశార్డ్ అయ్యేటప్పుడు 11 రోజులపాటు సరిపడా మందులను పొందగలరు.
💥డిశార్డ్ అయిన అనంతరము నిర్ధారించబడిన 138 రకాల వ్యాధులకు సంవత్సరం పాటు ఉచితంగా మందులు ఇవ్వబడును.
💥బీమా గడువు మధ్యలో పుట్టిన పిల్లలను చేర్చాలంటే పథకంలో చేరే నెల నుండి భీమా గడువు ముగిసే చివరి నెలవరకు నెలకు రూ.100/- ల చొప్పున మొత్తము చెల్లించవలసి ఉంటుంది, ఇందుకు తొలిగా పిల్లల పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది.
💥మీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 410 నెట్వర్క్(ప్రభుత్వ మరియు ప్రైవేట్)ఆసుపత్రులలో వైద్య చికిత్సలు చేయించుకోవచ్చు, ఈ ఆసుపత్రుల్లో పొందిన వైద్యచికిత్సలకు సంబంధించి మెడికల్ టీమ్ ఆడిట్(Accountable) చేస్తుంది, దీని వల్ల మీకు సరిఅయిన వైద్యం అందిందో లేదో నిర్ధారించటంతో పాటు, ఒక వేళ సరైన వైద్య చికిత్సలు అందలేదని ధృవీకరింపబడితే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవటం జరుగుతుంది
💥ఇతర భీమా పథకాలలో బిపి, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, వయసుపైబడిన వారికి ఆకాశాన్నంటేలా ప్రీమియంలు ఎక్కువ చెల్లించాల్సిఉంటుంది. ఈ ఆరోగ్యరక్ష పథకంలో అటువంటి అధిక చెల్లింపులు లేకుండా చెల్లించిన ప్రీమియంకే పెద్దలకు పిల్లలకు ఆరోగ్య భీమా క్రింద ఒకే రకమైన వైద్యం అందించబడుతుంది.
💥ఆరోగ్యరక్ష పథకం మొదటి రెండు నెలలు కడితే చాలు, మూడో నెల నుంచి ఈ పధకం వర్తిస్తుంది. కాని ప్రైవేటు హెల్త్ ఇన్సురన్సులు, 2-3 సంవత్సరాలు ప్రీమియం కడితే కాని, మీరు క్లెయిమ్ చేసుకోవటం కుదరదు.
💥ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి చెల్లించే ప్రీమియం వల్ల లభించే భీమా మొత్తం వేరొకరికి కుటుంబ సభ్యునికి బదిలీ చేయబడదు. అంటే ఒక వ్యక్తికి చెల్లించిన ప్రీమియం మరొక వ్యక్తికి వర్తించదు.
madhu. aptf .unguturu
Ibpam brahmna seva sangham
[1:27 PM, 1/13/2017] +91 72072 53159: ఈ రోజు నుండి బ్రాహ్మణ సమాజం నాకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ 9493683220 ను ఆక్టివ్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ నెంబర్ ప్రస్తుతం నా దగ్గర వున్నది . దీన్ని అవసరాన్ని బట్టి సెక్రటరీ ,గాని వారు అనుమతి తో ఇతర కార్యవర్గ సబ్యుల దగ్గర ఉంటుంది. మీ అవసరాలు ,సూచనలు ,సలహ్హాలు ఈ నెంబర్ కు ఇవ్వగలరు. ఈ నెంబర్ , మీకు అందించిన ప్రతి క్యాలెండరు మీదా ఉన్నది. దయచేసి ,మా పర్సనల్ ఫోన్ లకు చేయవద్దు. ఫోఎన్ చేసెటప్పుడు, మీరు పేరు చెబితే ఆ నెంబర్ నోట్ ఫీడ్ చేసుకుంటాము.
[1:43 PM, 1/13/2017] +91 72072 53159: బ్రాహ్మణ సమాజము మీటింగ్ అంటే ఏ గుళ్ళోనో ,బెహార సీతారామయ్యగారి ఇంటిలోనే,టాలెంట్ స్కూల్ లో జరిగేవి . Sri PVL.Prasad and NagaLakshmi,కొండపల్లి ,వారి చొరవతో,ఖిల్లా రోడ్ లోని, primary helth center,దగ్గర గల వారి స్వగృహములో గత 2 నెలలుగా కార్యవర్గ సమవేసములు జరుగుతున్నవి. ఆ రకముగా ,బ్రాహ్మణ సమాజమునకు ఒక shelter దొరికినది. మరొక దాత (పేరు వద్దు అన్నారు) సహృదయం తో 2 ceiling fans, 6అడుగుల బీరువా సమకూరాయి. ఇంకా 25 కుర్చీలు, మరియు ఒక టేబుల్ ,కు ర్చి ,అవసరము. దయ చేసి , దాతలు మీరు వాడినవైనా లేదా మీ ఆత్మీయుల పుట్టిన రోజు కానుగా లేదా వారి జ్ఞాపకార్థం కూడా నైనా ఇస్తే , బ్రాహ్మణ సమాజము మరింత గా సేవలు అందించటానికి సహాయం చేసిన వారు అవుతారు.
[1:43 PM, 1/13/2017] +91 72072 53159: బ్రాహ్మణ సమాజము మీటింగ్ అంటే ఏ గుళ్ళోనో ,బెహార సీతారామయ్యగారి ఇంటిలోనే,టాలెంట్ స్కూల్ లో జరిగేవి . Sri PVL.Prasad and NagaLakshmi,కొండపల్లి ,వారి చొరవతో,ఖిల్లా రోడ్ లోని, primary helth center,దగ్గర గల వారి స్వగృహములో గత 2 నెలలుగా కార్యవర్గ సమవేసములు జరుగుతున్నవి. ఆ రకముగా ,బ్రాహ్మణ సమాజమునకు ఒక shelter దొరికినది. మరొక దాత (పేరు వద్దు అన్నారు) సహృదయం తో 2 ceiling fans, 6అడుగుల బీరువా సమకూరాయి. ఇంకా 25 కుర్చీలు, మరియు ఒక టేబుల్ ,కు ర్చి ,అవసరము. దయ చేసి , దాతలు మీరు వాడినవైనా లేదా మీ ఆత్మీయుల పుట్టిన రోజు కానుగా లేదా వారి జ్ఞాపకార్థం కూడా నైనా ఇస్తే , బ్రాహ్మణ సమాజము మరింత గా సేవలు అందించటానికి సహాయం చేసిన వారు అవుతారు.
Blood donars
We are ready to help
For blood donate pls share to u r friends,collegus,relation etc
1.Srikanth O+ ,9700655144.
2.Mani O+ ,7401535415
3.Sriram B+ ,8056051072
4.Ramesh B+ , 9884727286
5.Suresh B+, 8148916988
6.Murali A+. 7299399392
7.PRABHU. O+ 9884641396
8.Vijay. AB-ve. 9790954376
9.Jai. B- 99623610622
10.Raja A1+ 9789865312
11.Perumal O+
12.KALIDASS A+ 13.9943948951
14.Abbas A1- 9551414146
15.Rajalingam B+ 9626696882
Sundar O+ 9941418736
16.Yuvaraj AB+ 8124291412
17.jagir B+. ,9042670928
18.suresh Kumar O+. 9840939939
19.aravind O+, 9176980878.
20.Manikandan A+ 9566420317.
21.Senthilkumar B+,9962688252.
22.praveen kumar B +
9094314313
23.mohanraj B positive
9444464789
24.manikandan O+
9791097653
25.C.prathap O +ve 9940521093
26.Isaianand o+. 7845548466
27. S THILAK O+ ve , 861810723.
28. Anbumani O+ (9566001676)
29.Syed A+ 9551457239
30.M.jagadeesanvb A➕(7845662500)
31.Karthikeyan o+(9884400371)
32.Daniel
B+ (9003148805)
33.Sridhar o+ (9500119761)
34.V.Mohan 0+ (9940639557) 35, jawahar b+ve 9600162581
36.v.karthick A1+ (9578828854)
37.C.Rajkumar B+ve
9790844373
38. Ashok Kumar B+
9791142469
39.M.KARUKKUVEL Raj B positve -9087425095
40.NARENDRAN A1B+(9500148984)
41.edwin. O- 9791150119 42. Selvaganesh A+ (9940187708)
43.siddiq O+. 9094666918
44.a.inba kumar o+ ve 9840301747
45.vignesh B+ 9884556995
46.vogneshgiri B+ 9043677660
47.anbarasan O+ 9840862846
48.M.Vimal kumar o+ 9677279760
49.Jeeva AB- (ph-8056292339)
50.sarath A+ 9551113240
51.vazir o+(8754034986)
52.Dinesh A1+(8122288878)
53. Balakrish O+ (9047904837) 54.Madhan AB+(9940391891,9498142021)55. P.P.PRADHEESH O+ve +91-8903612888)
56. SHAKKUR B+ve+971552177084)
57. Venkat B-ve 9666661705
58. Roshan A+ve 9100954327
59.Vinod 9985003839
60. Joshua B-ve 9704972553
61.Arun B+ve 9951997775
62. Dr.v.rajnikanth O+ 9032807745.
63.Saleem O+ve 9666714234
share this to as many groups as possible it may help
For blood donate pls share to u r friends,collegus,relation etc
1.Srikanth O+ ,9700655144.
2.Mani O+ ,7401535415
3.Sriram B+ ,8056051072
4.Ramesh B+ , 9884727286
5.Suresh B+, 8148916988
6.Murali A+. 7299399392
7.PRABHU. O+ 9884641396
8.Vijay. AB-ve. 9790954376
9.Jai. B- 99623610622
10.Raja A1+ 9789865312
11.Perumal O+
12.KALIDASS A+ 13.9943948951
14.Abbas A1- 9551414146
15.Rajalingam B+ 9626696882
Sundar O+ 9941418736
16.Yuvaraj AB+ 8124291412
17.jagir B+. ,9042670928
18.suresh Kumar O+. 9840939939
19.aravind O+, 9176980878.
20.Manikandan A+ 9566420317.
21.Senthilkumar B+,9962688252.
22.praveen kumar B +
9094314313
23.mohanraj B positive
9444464789
24.manikandan O+
9791097653
25.C.prathap O +ve 9940521093
26.Isaianand o+. 7845548466
27. S THILAK O+ ve , 861810723.
28. Anbumani O+ (9566001676)
29.Syed A+ 9551457239
30.M.jagadeesanvb A➕(7845662500)
31.Karthikeyan o+(9884400371)
32.Daniel
B+ (9003148805)
33.Sridhar o+ (9500119761)
34.V.Mohan 0+ (9940639557) 35, jawahar b+ve 9600162581
36.v.karthick A1+ (9578828854)
37.C.Rajkumar B+ve
9790844373
38. Ashok Kumar B+
9791142469
39.M.KARUKKUVEL Raj B positve -9087425095
40.NARENDRAN A1B+(9500148984)
41.edwin. O- 9791150119 42. Selvaganesh A+ (9940187708)
43.siddiq O+. 9094666918
44.a.inba kumar o+ ve 9840301747
45.vignesh B+ 9884556995
46.vogneshgiri B+ 9043677660
47.anbarasan O+ 9840862846
48.M.Vimal kumar o+ 9677279760
49.Jeeva AB- (ph-8056292339)
50.sarath A+ 9551113240
51.vazir o+(8754034986)
52.Dinesh A1+(8122288878)
53. Balakrish O+ (9047904837) 54.Madhan AB+(9940391891,9498142021)55. P.P.PRADHEESH O+ve +91-8903612888)
56. SHAKKUR B+ve+971552177084)
57. Venkat B-ve 9666661705
58. Roshan A+ve 9100954327
59.Vinod 9985003839
60. Joshua B-ve 9704972553
61.Arun B+ve 9951997775
62. Dr.v.rajnikanth O+ 9032807745.
63.Saleem O+ve 9666714234
share this to as many groups as possible it may help
Thursday, January 12, 2017
మడి- ఆచారములు
🌷 మడి 🌷
మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం.
అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు.
కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.
మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలివేయరాదు.మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు.
ఆచార హీనం నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం.
ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం.
అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.
మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం
మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు.
కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే
మడి అంటే ఏమిటి ?
మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.
మడి ఎలా కట్టుకోవాలి ?
రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను.
( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )
మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకోనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి)
శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.
మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను.
పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము.
మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించింనవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు.
మడితో పచ్చళ్ళు మడితో వడియాలు మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది.
ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవము లోకి వస్తాయి.
నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనంచేస్తున్నాను
Ramakrishna Deekshitulu Archakam గారి సౌజన్యంతో
మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం.
అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు.
కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.
మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలివేయరాదు.మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు.
ఆచార హీనం నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం.
ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం.
అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.
మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం
మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు.
కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే
మడి అంటే ఏమిటి ?
మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.
మడి ఎలా కట్టుకోవాలి ?
రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను.
( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )
మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకోనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి)
శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.
మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను.
పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము.
మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించింనవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు.
మడితో పచ్చళ్ళు మడితో వడియాలు మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది.
ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవము లోకి వస్తాయి.
నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనంచేస్తున్నాను
Ramakrishna Deekshitulu Archakam గారి సౌజన్యంతో
jamalapuram
మీరు జమలాపురం వెంకటేశ్వర స్వామీ దర్సనానికి వెళ్తున్నారా ? అయితే , మీ కుతుమ్బసబ్యులకు,ఉచిత భోజన సదుపాయము (కేవలం బ్రాహ్మణులకే) కలదు. మీరు, అక్కడ కు చేరెండుకు ఒక రెండు గంటల ముందు గా మీరు ఎంత మంది వస్తున్నారో చెబితే ,వారు ఏర్పాటు చేస్త్తారు. వివరాలకు : 9959426602. ఈ సమాచారము మనకు అందించినవారు శ్రీ శొంటి సుబ్బారావు,Sr.Assist,Dr.NTTPS.APGENCO.
Subscribe to:
Posts (Atom)
















