Tuesday, October 27, 2015

A TELUGU STORY

సరిత - రామనాథం ,రాజ్యలక్ష్మి లకు ఒక్కగానొక్క కూతురు . చిన్నప్పటి నుంచి  చదువుల్లో ఫస్ట్ రాంక్  లో వుండేది . మధ్య తరగతి కుటుంబం కావటం వల్ల ,ఆడపిల్లను బాగా చదివించి  తన కాళ్ళ మీద తను నిలబడేలా చేయాలనీ , తన స్తోమత కు ఎక్కువైనా ,సరిత ను చార్టెడ్ అకౌంటెంట్ చేసాడు రామనాథం గారు .సరిత  కు  చదువు అయ్యినవెంటనే , ఉద్యోగము  వచ్చింది .
     ఒక రోజు ,  తల్లి బాగా దగ్గుతూ వుంటే , ఏమిటమ్మా , ఏమి అయ్యింది అని తల్లి దగ్గరు వెళ్లి అడిగింది. తను చుస్తూ  ఉండగానే, మళ్ళీ  దగ్గుతూ తల్లి నోటినుండి రక్తం పడడం గమనించి , వెంటనే హాస్పిటల్ కు తీసికెళ్ళింది. టెస్ట్లు   అన్ని చేసాక, రేపు వస్తే విషయం చెబుతామన్నారు, మర్నాడు, రామనాథం గారు, సరిత వెళ్లి విష యం  కనుకున్ని, రామనాథం గారు కూలబడి పోయారు ,  ,రాజ్యలక్ష్మి గారి కి కాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజి .ఇంక రోజులే మిగిలాయి ! కొన్ని రోజులు మృత్యువు తో     పోరాడుతూ  రాజ్యలక్ష్మి గారు కన్నుమూసారు .
 ఉద్యోగము లో చేరి కొద్ది రోజులే అవటం తో సెలవలు పెద్దగ దొరకలేదు సరితకు, దాంతో తల్లి పోయిన,  4 వ రోజే డ్యూటీ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది .
కార్యక్రమాలన్నీ అయిన తర్వాత, ఒక రోజు సడన్ గా తన బావమరిది సూర్యనారాయణ  వచ్చాడు.  కుశల ప్రశ్నలు  అయ్యాక, తనువచ్చిన పని  చెప్పడం మొదలెట్టాడు సూర్యనారాయణ    " బావా ! అక్క పోయి  ఎంతో కాలం కాలేదు! మరి నేను ఇలా మాటలాడ వచ్చో , లేదో తెలియదు . అంటూ నసుగుతున్నాడు.  రామనాథం గారు ఫరవా లేదు, చెప్పు అనటం  తో విషయం చెప్పాడు  ." ఏమి లేదు బావా ! మా అబ్బాయి సతీష్ కు సంబంధాలు చూస్తున్నాము, బయటసంబంధాల కంటే అయిన వాళ్ళలో చూద్దామని, మీ అమ్మాయి సరిత ను మా ఇంటి కోడలుగా చెసుకుందామని . అడగటానికి వచ్చాను . అన్నాడు . దీనిలో కాదనటా నికి ఏమి లేదు - సతీష్ ,సరిత్ కు అన్ని  విధాల  జోడినే , కానీ,   ఎందుకో    రాజ్యలక్ష్మి బతికున్నప్పుడు ఈ ప్రస్తావన్ వచ్చినప్పుడు  వద్దు అంది, ప్రస్తుతం , తనకు ఎవరు లేరు, పిల్ల ఎవరింటింకొ  కంటే అయిన వాళ్ళఇంటి కేలెతే  మంచిదే  కదా అనిపిస్తోది,  రామనాథం గారికి . చివరకి,  సతీష్ కిచ్చి చేయటానకి .ఒప్పుకుంటూనే  ప్రాధేయ పడుతూ  అడిగారు బావమరిదిని  "మరి నేను చేసుకోలేని  రోజు న, నా  కూతురింటికే  రావాలి వస్తుంది  , న చివరి రోజులు   అమ్మాయి దగ్గరే పోవాలి, అందుకు మీ కిస్తామేనా" అని ." ఛ ,ఛ అదేమి  మాటలు బావా ! నీ కూతురింటికి  కాక మరి ఎక్కడి కెలతావు " , అంటూ భోరోస ఇచ్చాడు  సుర్యనారాయణ. 

పెళ్ళి అయింది . కొద్దిరో జులు విడిగానే ఉన్నా  చేసుకోలేక కూతురి ఇంటికి    చేరారు  రామనాథం  గారు .
 రెండు సంవసతరాలు  గడిచేటప్పటికి తను ఇద్దరు పిల్లల కి తాత కూడా అయ్యరు. కూతురు కు భారం  కాకుండా తన కొచ్చే పెన్శ్శన్లొ  లో ఆరు వేలు ఇసున్నారు, మనవల్ల్తో చక్కగా కా లక్హేపం  జరుగుతున్నది . సుర్యనారాయణ కి ఇవేమీ నచ్చలేదు, కూతురు పెట్టే   తిండి బాగానే  వంట పట్టింది అనటం , మనవళ్ళకు అనారోగ్యం  చేస్తే అవి వాళ్ళకు తను తెచ్చే  తినుబండారలవల్లె అని సూటి పోటి మాటలనటం   జరుగుతోంది . ఇది నెమ్మదిగ అల్లుడు కుతురు  మధ్య  తగాదా ల దాక  వెళ్ళింది దాంతో ,బాగా కలత చెందిన   రామనాథంగారు, నెమ్మదిగా తన మకాం
 వృ ధా శ్రామానికి  మార్చారు . తన ఆదాయం కోసం, ఒక ఏటిమయం  దగ్గర  గార్డు గా చెరారు. 
 మన అను  కుని పిల్ల నిస్తే పరిస్తితి ఎలా తయారయిందో అని నిట్టూ ర్చటం  తప్ప ఏమి చేయలేని నిస్సాయ స్థితి  రామనాథం  గారిది  

Sunday, October 4, 2015

About Andhra Pradesh Road transport corporation.

I would like to bring to the notice of the public and at the same time to the APS RTC Authorities, about two points.

1. Gents must be punished if they sit in Ladies seats with  money chargeable (i.e with fine), if it happens second time punishment must be in a severe manner. This is not a simple thing. every woman is suffering with this problem in A.P.S.R.T.C Buses.

2. CC Cameras must be installed in the city buses and should be  monitored at the control room of R.T.C and police.

3. Swiping machines must be provided for conductors so that there will be no coin and exchange problem between passengers and conductor. and it will encourage plastic money.