ది. 17.05.2016 న మైలవరం బ్రాహ్మణ సంఘం
నుండి ఒక పిలుపు వచ్చింది. AP Brahmin welfare corporation కు నియోజకవర్గం తరుపున
ప్రతి మండలం నుండి మహిళలు, యువకులు, ఇతర వయసుల వారు ఇద్దరిద్దరిని nominate
చేయవలసినదిగాను, వారి పేర్లును వెంటనే ఫోన్ ద్వారా తెలుపమని ,త్వరలో ఈ కమిటి ని registration
చేయిస్తామని తెలిపారు. వెంటనే , ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ సేవ సమాజం వారిని
కలిసి, వారిలో పెద్దలను కూర్చోబెట్టి , ఈ విషయం చెప్పి కమిటి లో సభ్యుల పేర్లు
ఖరారు చేసి మైలవరం వార్కి తెలపటం జరిగింది. త్వరలోనే , ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ
సేవ సమాజం కు కొత్త ప్రెసిడెంట్ ,సెక్రటరీ ని ఏర్పాటు చేసి , రాబోయే కృష్ణ
పుష్కరాలకు మన వంతు సహకారముగా వచ్చిన బ్రాహ్మణ కులస్తులకు భోజనం ఎరపతులు చేద్దామని
ఆలోచన.
22.05.2015,న
viproswam జరిగింది. దీనికి సంబంధిన వివరము ఈ బ్లాగ్ లో వున్నది.
ఈ నెల వెలది వెంకటేశ్వర రావు గారు వేదపాటశాల admissions గురుంచి, sandeep sarma ,
brahmin welfare corporation scheme ల గురుంచి మంచి పోస్ట్ లు పెట్టారు.
అలాగే , వేదవిద్యార్ధి ,నూతన వస్తాలు
,సామాన్లు పెట్టుకోవటం కోసం ఓకే పెట్టె ఇచ్చి ,శ్రీమతి రమణి హనుమంత రావు, ఒక వేదవిద్యార్ధి ని ప్రోస్వహించారు.
మెసేజ్ పెట్టిన వెంటనే తగు విధముగా స్పందిన్చుచున్న దాతలకు, వారిని encourage
చేస్తున్నగ్రూప్ సభ్యులకు నా నమస్కారములు.






