ప్రోగ్రెస్ రిపోర్ట్ జూన్ 2016
1. ది.21.06.2016,మంగళవారం,మాతృశ్రీ
బ్రాహ్మణ ,ఆద్యాత్మిక,సామాజిక,సేవ సంస్థ,ఆధ్వర్యములో సాయత్రం 7 గంటలకు, టాలెంట్
హైస్కూల్లో పేద బ్రాహ్మణ విద్యార్ధినీ ,విద్యార్థులకు,ఉచితంగా నోటు పుస్తకములు
పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రముము నకు,Rs.3000/ ఆర్ధిక సాయం కీ.శే. కనకదండిల
శివరామకృష్ణ శర్మగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు Dr.కృష్ణ మోహన్,(U.S.A),గారు, అందజేసారు
2. ది.22.06.2016, బుధ వారము ,సాయత్రం మైలారం బస్టాండ్
దగ్గర గల సాయిబాబా గుడి ఆవరణ( ద్వారకామయి భవనము) లో రాష్టీయ బ్రాహ్మణ సంఘటన పేరిట
Andhara pradesh brahmin welfare corporation వారి 9 రకాల పధకాల ఫై ఒక అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు. ఈ
కార్యక్రమానికి ఇబ్రహింపట్నం మండలం నుండి
శ్రీయుతులు,Mr &Mrs.M.V.D.Murthy,P.V.H.S.Chakravarthi,K.V.Balaji,k.premakumar,
‘Talent’ prasad,chakrapani,bhaskara sarma,N.V.Ramana, Pingali
Ramani(Guntupalli) పాల్గొన్న్నారు.
3. పేద బ్రాహ్మణ మహిళకు పిల్లల చదువు నిమిత్తము సహాయం కొరకు
విన్నపము అను SMS కు స్పందించి కాజ హరినాథ్ గారు,( Addl.Assistant
Engineer,VTPS ),విజయవాడ ,రెండవ పిల్లవాడి 4వ తరగతి,మొదటి నెల ఫీజు గా
Rs.1000/అందజేశారు. ఆ అబ్బాయి తల్లికి, ఈ రోజు అనగా ది.14.06.2016 న అందజేయటం
జరిగింది.
4. 15 జూలై 2016 నుండి ,పేద బ్రాహ్మణ కుటుంబాలకి నెలకొకరి
చొప్పున Rs.1000/ విలువ చేసే నిత్యవసర వస్తువులు, అందజేయటం జరుగుతుంది
5. మాతృశ్రీ సేవ సంస్థ ఆఫీస్ కోసం చక్రపాణి గారు
ప్రయత్నించారు. ఒక చోట చూపారు. నిర్ణయం తీసికోవలసి ఉన్నది.
6. Andhara pradesh brahmin welfare corporation వారి penstion
స్కీం కు ఇద్దరూ వృద్ధులు ప్రయత్నం చేసారు. సకాలములో కుల ద్రువీకరణ పత్రం రాలేదు.
అందు వల్ల ఆ పధకము వదులుకోవాల్సి వచ్చినది.
7. Andhara pradesh brahmin welfare corporation వారి మరొక
స్కీం- 1 వ తరగతి నుండి పి.జి వరకు పిల్లలకు స్కాలర్ షిప్.అది జూన్ నెల నుండి 30
సెప్టెంబెర్2016 వరకు ఉన్నది . దీనికి అందరము ప్రయత్నం చేయాలి . దీనికి ఒక
కంప్యూటర్ , స్కానర్, ప్రింటర్ లాంటి ఏర్పాటు తో ఆఫీస్ వుంటే నలుగురూ ఉపకారము జరుగుతుంది.
అందరు ఈ విషయము లో సహకరించాలి.
మాతృశ్రీ బ్రాహ్మణ ,ఆద్యాత్మిక,సామాజిక,సేవ సంస్థ ఈ
విషయములో తన చేతనైంత సాయం చేయటానికి సహకరిస్తుంది.
8. వాట్సన్ గ్రూప్ ద్వార ఆస్త్రేలియా లో వుండే నిఖిల్ మన
విన్నపాన్ని మన్నించి ,10 తరగతి చదివే పేద బ్రాహ్మణ కుటుంబమునకు చెందిన విద్యార్థినికి
Rs.20,000/ ఆ అమ్మకయ్యే చదువు నిమిత్తము అందజేసారు.

