మాతృశ్రీ సేవ సంస్థ చేసిన విన్నపానికి సకాలములో స్పందించి ,దాత వెలది వెంకటేశ్వర రావు గారు పేద బ్రాహ్మణ కుటుంబానికి అందజేసిన రు,1000/ ఖరీదు చేసే నిత్యావసర వస్తువులు ఈ రోజు అనగా ది.14.08.2016,ఆదివారము ,అందించటం జరిగింది. గ్రహీతలు , దాత కు కృతజ్ఞతలు తెలిపారు. దాత వెలది వెంకటేశ్వర రావు గారు కు మాతృశ్రీ సేవ సంస్థ కృతజ్ఞతలు తెలుపుచున్నది. దానికి సంబందించిన ఫోటో .....

No comments:
Post a Comment