ప్రోగ్రెస్ రిపోర్ట్ - జూలై 2016
1. 42 మంది సభ్యులు గల
whatapp group లో కేవలం 6 గురుమాత్రమే on line survey
పాల్గొన్నారు. వారిలో దాదాపు అందరు పేద బ్రాహ్మణ కుటుంబాలను గుర్తించటానికి
కమిటి
ఏర్పాటు కావలనే తెలిపారు. కమిటి లో సబ్యులుగా ఉండటానికి ,దాని Guidelines
రూపోందించటానికి, మీలో ఆసక్తి కలవారు ఈ గ్రూప్ లో పేర్లు తెలిపితే , 03.07.2016
ఆదివారము , ఈ పని చేద్దాము. ఎవరు ముందుకు రాకపోతే , నేనే కమిటి సబ్యులను nominate
చేసుకొని పని ప్రారంభిస్తాను అని తెలపటం జరిగింది. ఎవరు ముందుకు రాని కారణంగా నేనే
కమిటి సబ్యులను nominate చేయటం జరిగింది.
2. రమేష్ కార్దియటిక్ హాస్పిటల్ లో ఒక బ్రాహ్మణడుకు
whatsapp group ద్వారా రక్త దానం గురుంచి సాయము అడిగినప్పుడు, అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న మన గ్రూప్(MATRUSRI) సబ్యుడు తన వంతు సాయముగ ప్రతి రోజు వారిని ప్రత్యేకంగా శ్రద్ధ చూపి వారు సత్వరమే కోలుకోవటం లో సహాయం చేసిన శ్రావణ్ (వైదేహి టీచర్ గారి అబ్బాయి) కి మాతృశ్రీ సేవ సంస్థ తరుపున కృతజ్ఞతలు..
3. ది.03.7.2016(ఆదివారము ) ఉదయం చక్రపాణి గారి ఇంట్లో, నేను,చక్రపాణి,భాస్కర శర్మ కలిసి నిత్యావసర వస్తువుల ఉచిత పంపిణి ఫై ఒకనిర్ణయం తీసికున్నాము.
దాని తీర్మానం ప్రకారం.:నెలకు Rs.9000/ లోపు ఆదాయం కలిగిన వారిని పేదలు గా గుర్తించాలి.. కుటుంబ సభ్యుల ఆదాయం మొత్తం Rs.9000/ లోపు గ ఉండాలి.ఎంపిక లాటరి పద్ధతి సేవా సంస్థ సబ్యులుగా Rs.100/ వార్షిక చందా గా తీసుకోవాలి.ఈ విషయాలు10.07.2016 న జరిగే మీటింగ్ లో తెలపాలి. ది.10.007.2016, ఆదివారము సాయత్రం 5 గం // కు మాతృశ్రీ సేవ సంస్థ నెలవారీ మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ పధకాలను శ్రీ SVSS Prasad వివరించి ,వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, మాతృశ్రీ సేవ సంస్థ వార్షిక చందా రు. 100/ (వంద రూపాయిలు మాత్రమే) చెల్లించి సబ్యులుగా చేరాలని కోరారు.
దాని తీర్మానం ప్రకారం.:నెలకు Rs.9000/ లోపు ఆదాయం కలిగిన వారిని పేదలు గా గుర్తించాలి.. కుటుంబ సభ్యుల ఆదాయం మొత్తం Rs.9000/ లోపు గ ఉండాలి.ఎంపిక లాటరి పద్ధతి సేవా సంస్థ సబ్యులుగా Rs.100/ వార్షిక చందా గా తీసుకోవాలి.ఈ విషయాలు10.07.2016 న జరిగే మీటింగ్ లో తెలపాలి. ది.10.007.2016, ఆదివారము సాయత్రం 5 గం // కు మాతృశ్రీ సేవ సంస్థ నెలవారీ మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ పధకాలను శ్రీ SVSS Prasad వివరించి ,వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, మాతృశ్రీ సేవ సంస్థ వార్షిక చందా రు. 100/ (వంద రూపాయిలు మాత్రమే) చెల్లించి సబ్యులుగా చేరాలని కోరారు.
4. ది.09.07.2016, శనివారము, వేద విద్యార్ధి లక్ష్మన శాస్త్రి (మచిలీపట్నం) కి అతని వేద్యాభ్యసము కొరకు ఆర్ధిక సాయముగా ,జూలై నెలకు గాను, రు. 1000/(వెయ్యి రూపాయలు మాత్రమే) ను దాత శ్రీ వెలది వెంకటేశ్వర రావు ,కొండపల్లి వారు మాతృశ్రీ సేవ సంస్థ ద్వారా అందించారు.
5.15.07.2016 మాతృశ్రీ బ్రాహ్మణ, ఆధ్యత్మిక,
సామజిక సేవ సంస్థ 3 వసంతాలు పూర్తి చేసుకొని, 4 వ వసంతం లోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా సభ్యులు ,దాతలు ,శ్రేయోభిలాషిలకు , కృతజ్ఞతలు. ఇదే సహాయ ,సహకారములను ,ఈ
సేవా సంస్థ కు ఇకముందు కూడా అందజేసి, మరిన్ని మంచి కార్యక్రమములు చేసేలా ప్రోస్వహించాలని, మీరందరూ ,ఆయా కార్యక్రమములలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను
6. మాతృశ్రీ బ్రాహ్మణ, ఆధ్యత్మిక,
సామజిక సేవ సంస్థ 3 వసంతాలు పూర్తి చేసుకొని, 4 వ వసంతం
కి అడుగెడుతున్న శుభ సందర్భంగా , పెరుగుతున్న ధరవరలు లను తట్టుకోనేల , తన వంతు సాయం గా ,మాతృశ్రీ సేవ సంస్థ, సుమారు రు.1000/విలువ గల నిత్యావసర వస్తువలను, ఈ నెల నుండి ప్రతి నెల ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్న మన సోదర బ్రాహ్మణ కుటుంబాలకు మాతృశ్రీ కానుక గా అందించటం జరుగుతున్నది . ఈ నెల శ్రీ S.V.S.S .Prasad
,Correspondent ,Talent High School ,గారి
చేతుల మీదుగా ఒక పేద బ్రాహ్మణ కుటుంబనకు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమునకు తన వంతు చేయూత గా శ్రీ వ్యాకరణం చక్రపాణి , గ్రహీత కు నూతన వస్త్రాలను కూడా బహుకరించారు.
7. కీ.శే. కనకదండిల శివరామకృష్ణ శర్మగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు Dr.కృష్ణ మోహన్,(U.S.A),గారు,వేద విద్యార్థులైన శ్రీ తేజ, లక్ష్మణ శాస్త్రి లకు, జూలై 2016 మాసమునకు చెరి Rs.1000/వారి వేద విద్యాభ్యాసముకు కొరకు ఈ రోజు ఇచ్చినారు. అలాగే, సాయి అనే పాలిటెక్నిక్ చదివే విద్యార్థికి కూడా , అతని విద్యాభ్యాసము నిమిత్తము జూలై 2016 మాసము నకు Rs.2000/ ఇచ్చినారు. మాతృశ్రీ సేవ సంస్థ ద్వారా ఈ సాయము అందేందుకు సహాయపడిన భాగవతుల లక్ష్మిప్రభాకర
శాస్త్రి గారికి కృతజ్ఞతలు
8. వికలాంగులకు వీల్ చైర్ : మన స్నేహితులు
లేదా బంధువులకుటుంబాల లో, ఎవరైనా , వికలాంగులు ఉంటే, వారికి అవసరమగు Wheel Chair(Foldable)(దాదాపుగా కొత్తది), ఉచితముగా అందజేయటానికి ఒక దాత ముందుకొచ్చారు. దయచేసి , గ్రూప్ సభ్యులందరూ , ఈ విషయాన్ని గ్రహించి ,అవసరమగు వారికి ఈ విషయమును అందజేయవలసినదిగా ,కోరటం జరిగింది.
9. వికలాంగులకు వీల్ చైర్ : ఈ పేరిట ఇచ్చిన SMS కు స్పందించిన మన గ్రూప్ సభ్యుడు సాయి - దాని అవసరము ఉన్న వారి పేరు ఈ గ్రూప్ లో పెట్టటం ,నేనే వారికి ఫోన్ చేసి విషయమము చెప్పి , దాత పేరు అడ్రస్ చెప్పితే,
నిన్న సాయత్రం (30.07.2016) న వెళ్లి ఆ వీల్ చైర్ ను ఉచితముగా పొందటం జరిగింది. దాత శ్రీ మద్దిపట్ల సూరిబాబు గారు,
సహృదయంతో, మనకు అవసరం లేని వస్తువు ,మరేవరకైనా ఉపయోగపడుతుంది అన్న సదుద్దేశంతో , ఈ సాయం అందించారు. దాత లు ఈ సేవ సంస్థ కు సమాచారంఅందించిన వెంటనే , గ్రూప్ లో ఆ సమాచారం పెట్టటం , కావలసిన వారు ఆ సాయం ను అందుకోవటం జరుగుతున్నది. అయతే , గ్రహీత లు తమకు ఈ సేవ సంస్థ ద్వారా అందించినసాయం కు కనీసం కృతజ్ఞతగా తమ భావమును తెలపటం ఎంతైనా అవసరమని భావిస్తున్నాను ! ఇది సేవ చేసేవారికి కొంచెం encouragement గా వుంటుంది . ఈ
సాయం అందించటం లో వ్యాకరణం చక్రపాణి గారు తమ వంతు సాయం అందించారు. సబ్యులు కూడా ,దాత లకు encouragement గా కామెంట్స్ పెడితే బాగుంటుదని నా అభిప్రాయం .
10. రాష్ట్రీయ
బ్రాహ్మణ సంఘటన్ వారు గతం లో మైలవరం లో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ వారి పధకాల
ఫై అవగాహనా సదస్సు ను ఏర్పాటు చేసారు. 31.07.2016,ఆదివారము ,తిరువూరు లో జిల్లా
స్థాయి మీటింగ్ కు హాజరు కమ్మని ,ఇబ్రహింపట్నం మండలం నుండి ఇద్దరకు సెక్రెటరీ
మరియు కోశాధికారి పోస్ట్ లు కూడా ఇస్తామని మైలవరం నుండి కబురు పంపారు. కాని ,ఎవరు
ఆ సమావేశము కు వెళ్ళినట్లుగా సమాచారం లేదు.

No comments:
Post a Comment