ఈ రోజు అనగా ది.11.08.2016, గురువారము, వేద విద్యార్ధి లక్ష్మన శాస్త్రి (మచిలీపట్నం) కి అతని వేద్యాభ్యసము కొరకు ఆర్ధిక సాయముగా ,ఆగస్టు నెలకు గాను, రు. 1000/(వెయ్యి రూపాయలు మాత్రమే) ను దాత శ్రీ వెలది వెంకటేశ్వర రావు ,కొండపల్లి వారు మాతృశ్రీ సేవ సంస్థ ద్వారా అందించారు.
No comments:
Post a Comment