సుమారుగా వారం రోజుల క్రితం రమేష్ కార్దియటిక్ హాస్పిటల్ లో ఒక బ్రాహ్మణడుకు whatapp group ద్వారా రక్త దానం గురుంచి సాయము అడిగినప్పుడు, అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న మన గ్రూప్ సబ్యుడు తన వంతు సాయముగ ప్రతి రోజు వారిని ప్రత్యేకంగా శ్రద్ధ చూపి వారు సత్వరమే కోలుకోవటం లో సహాయం చేసిన శ్రావణ్ (వైదేహి టీచర్ గారి అబ్బాయి) కి మాతృశ్రీ సేవ సంస్థ తరుపున కృతజ్ఞతలు. ఆ పేషంట్, ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నట్లుగా తెలిపారు. మీరు కూడా శ్రావణ్ ను బాగుంటుందని నా అభిప్రాయం.
No comments:
Post a Comment