Monday, November 2, 2015

అక్టోబర్ 2015

 అక్టోబర్ 28, బుధ వారము శ్రీ ధూమాల్రావు రాజారాం పంతులు గారు అనారోగ్యం తో పరమదించారు. వీరు చాల కాలము విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో అకౌంట్స్ విభాగము లో సేవలందిచారు. గతం లో గాయత్రీ ద్విజ సమాజం లో కూడా చురుకు గా పని చేసారు. వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తించాలని బ్రాహ్మణవాణి పత్రిక కోరుకుంటున్నది.
స్వర్గీయ రాజరామ్ పంతులు గారు


No comments: